104 Viewsదౌల్తాబాద్: యువత చత్రపతి శివాజీని స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్రీయ స్వయం సేవకులు అన్నారు. సోమవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో శివాజీ జయంతి సందర్భంగా శివాజీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చత్రపతి శివాజీ జీవితం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆనంద్, కనక రాములు, ఆంజనేయులు, రాజు, మహేష్, పోచయ్య, సతీష్, స్వామి, నరేష్, హనుమంతు, కరుణాకర్ రెడ్డి, నాగరాజు, […]
152 Views పోషక విలువలు ఉన్న పదార్థాలను తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని సూరంపల్లి గ్రామ ఉపసర్పంచ్ బొల్లం స్వామి, అంగన్వాడీ టీచర్లు బలవ్వ, నాగరాణి, రజని అన్నారు. బుధవారం రోజున సూరంపల్లి గ్రామ అంగన్వాడి కేంద్రాలలో పోషణ పాక్షోత్సవాల్లో భాగంగా చిరుధాన్యాలు, పోషకాహార వినియోగంపై అవగాహన నిర్మించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనం రోజు తీసుకునే భోజనంతోపాటు చిరుధాన్యాలు కలిపి తీసుకోవాలని అన్నారు. గర్భిణీలు, బాలింతలు, కిషోర్ బాలికలు పోషకాహారం తీసుకొని […]
122 Views రాయపోల్ మండలం పరిధిలోని ఎల్కల్ గ్రామానికి చెందిన కనకయ్య 57 వేల రూపాయలు, నర్సింలు 28 వేల రూపాయలు, సత్తయ్య 27 వేల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బిజెపి మండల అధ్యక్షుడు మాదాస్ వెంకట్ గౌడ్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మంకీడు స్వామి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆదేశాల మేరకు అందజేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు వెంకట్ గౌడ్, […]