మహాశివరాత్రి సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పురాతన శివాలయ ఉత్సవాలకు బిజెపి సోషల్ మీడియా కన్వీనర్ కిరణ్ నాయక్ రూ.5వేల ఆర్థిక సహాయాన్ని నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా తనకు జ్ఞాపికను అందించారు.
281 Views రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మైనార్టీ ముస్లిం ఫంక్షన్ హాల్ లో డిక్లరేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆదివారం రోజున నిర్వహించుకున్నారు ఈ యొక్క సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అన్ని మండలాల నుండి సుమారు 500 మంది ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహమ్మద్ అన్సారీ స్కై బాబా సలీం పాషా అబ్దుల్ మజీద్ హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ మైనార్టీల యొక్క ముస్లిం ఎజెండా […]
140 Viewsముస్తాబాద్, అక్టోబర్ 6, మండల కేంద్రంలొ టిఎస్ టిడిఎ రాష్ట్ర అధ్యక్షులు పింగళి సంపత్ రెడ్డి అధ్యక్షతన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ఇన్స్యూరెన్స్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మనసున్న నాయకుడు సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డీ తన సొంత డబ్బులతో ఆటో డ్రైవర్లకు 5లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కార్డులు అందజేశారు. ఆటో యూనియన్ అధ్యక్షులు ఆటో […]
248 Viewsఅంజనీపుత్ర డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ,అందరికీ శుభం జరగాలి – అంజనీపుత్ర ఛైర్మన్ గుర్రాల శ్రీధర్. నూతన సంవత్సరం లో ప్రజలందరికీ శుభం జరగాలని, నూతన ఆవిష్కరణ లు జరగాలని అంజనీపుత్ర ఛైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎం డీ పిల్లి రవి పేర్కొన్నారు. బుధవారం అంజనీపుత్ర సంస్థ ఆధ్వర్యంలో 2024 సంవత్సర డైరీ, క్యాలెండర్ చైర్మెన్ గుర్రాల శ్రీధర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ కేలండర్లు దినచర్యను సూచిస్తాయని ఇవి ప్రణాళికాబద్ధంగా ముందుకు […]