Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఉత్సవాలకు రూ.5000 విరాళం అందజేత

113 Views

 

ఉత్సవాలకు రూ.5000 విరాళం

మహాశివరాత్రి సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పురాతన శివాలయ ఉత్సవాలకు బిజెపి సోషల్ మీడియా కన్వీనర్ కిరణ్ నాయక్ రూ.5వేల ఆర్థిక సహాయాన్ని నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా తనకు జ్ఞాపికను అందించారు.

No Slide Found In Slider.

Poll not found