154 Views*రామగుండం నియోజకవర్గం* గోదావరిఖని జిఎం ఆఫీస్ ఆవరణలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణ. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ మరియు రేణికుంట్ల ప్రవీణ్. నేడు రామగుండం నియోజకవర్గంలోని గోదావరిఖని సింగరేణి జీఎం ఆఫీస్ ఆవరణలో సింగరేణి కాలరీస్ షెడ్యూల్ క్యాస్ట్&షెడ్యూల్ ట్రైబ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డా“ బాబాసాహెబ్ అంబెడ్కర్ విగ్రహాన్ని ముఖ్య అతిథులు […]
మంచిర్యాల గర్ల్స్ హైస్కూల్లో వరల్డ్ మెడిటేషన్ డే
240 Viewsమంచిర్యాల జిల్లా. గర్ల్స్ స్కూల్ మంచిర్యాల్ లో ఈరోజు వరల్డ్ మెడిసిన్ డే సందర్భంగా గర్ల్స్ స్కూల్లో మెడిటేషన్ యోగ నేర్పించడం జరిగింది. విద్యార్థులకు యోగాలో ఆసనాలు ప్రణాయామం ధ్యానం చేయించడం వాటి ద్వారా కలిగే ఒక ప్రయోజనాలు పిల్లలకు తెలియజేయడం జరిగింది. మానసికంగా ఒత్తిడికి లేనపుడు వాటి నుండి ఎలా బయటపడాలి విద్యార్థుల్లో గోల్డ్ సెట్టింగ్ చేసుకొని ధ్యానం ద్వారా సాధించవచ్చు అని మరియు మనసును ప్రశాంతంగా ఉండడానికి ఉన్నత విలువలు పెంపొందించుకోవడానికి క్రమశిక్షణ […]
గోదావరిఖని ఏసిపి కార్యాలయమును తనిఖి చేసిన సిపి
78 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *వార్షిక తనీఖీల్లో భాగంగా గోదావరిఖని ఏసిపి కార్యాలయమును తనిఖి చేసిన సిపి * వార్షిక తనీఖీల్లో భాగంగా రామగుండము పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరిఖని ఏసిపి కార్యాలయమును రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి తనీఖీ చేశారు. తనీఖీ లో భాగంగా ఏసిపి కార్యాలయమునకు చేరుకున్న పోలీస్ కమిషనర్ కి ఏసీపీ మొక్కను అందజేసి స్వాగతం పలకారు. అనంతరం పోలీస్ కమిషనర్ ఏసిపి కార్యాలయమునకు సంబంధించిన […]
పేకాట స్థావరంపై దాడి ఆరుగురిని అరెస్టు చేసిన ముస్తాబాద్ ఎస్ఐ …
136 Viewsముస్తాబాద్, డిసెంబర్ 20 (24/7న్యూస్ ప్రతినిధి): పేకాట స్థావరంపై పోలీసులు దాడిచేసి పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటన ముస్తాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం మద్దికుంట గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఎస్ఐ సిహెచ్ గణేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ముస్తాబాద్ మండలం పరిధిలోని మద్దికుంట గ్రామంలో కొందరు వ్యక్తులు పేకాడుతున్నట్లు పక్కా సమాచారం మేరకు మా సిబ్బందితోపాటు పేకాట స్థావరంపై దాడి చేయగా అక్కడే పేకాడుతున్న మద్దికుంట గ్రామానికి చెందిన […]
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
80 Viewsఅప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య సిద్దిపేట జిల్లా డిసెంబర్ 20 సిద్దిపేట రూరల్ ఎస్సై అపూర్వ తెలిపిన వివరాల మేరకు పెద్ద లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొమ్మరాజుల కనకయ్య సన్నాఫ్ ఎల్లయ్య ఏజ్ 48 వృత్తి కూలీ అనే వ్యక్తి ఐదు సంవత్సరాల క్రితం ఇల్లు కట్టి తన ఇరువురి బిడ్డల వివాహం చేసినాడు. అట్టి సమయంలో అతనికి దాదాపు 15 లక్షల అప్పు అయినది. ఇట్టి అప్పులు తీర్చడానికి అతను తన ట్రాక్టర్ మరియు […]
వంగపల్లి అంజయ్య స్వామి సేవలు అభినందనీయం — సముద్రాల హరినాథ్
64 Views సిద్దిపేట జిల్లా గజ్వేల్ డిసెంబర్ 20 సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సముద్రాల హరినాథ్, బుద్ధ సత్యపాల్ యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రేణుకా ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు ధార్మిక పరిషత్ రాష్ట్ర అద్యక్షుడు వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో సముద్రాల హరినాథ్ కు శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం అంజయ్య స్వామి మాట్లాడుతూ […]
అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు అమిత్ షా దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి
161 Viewsమంచిర్యాల జిల్లా. అంబేద్కర్ ను హేళనగా మాట్లాడినందుకు అమిత్ షా దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ. మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశానుసారం. భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని బెషరత్తుగా క్షమాపణ చెప్పాలని, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ..మంచిర్యాల […]
కొత్తగా రెండు కార్పొరేషన్లను ప్రకటించిన మంత్రి శ్రీధర్ బాబు
146 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల మునిసిపాలిటీని కార్పొరేషన్ గా ప్రకటించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. తెలంగాణలో ప్రస్తుతము కొత్తగా రెండు కార్పొరేషన్లను మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీ సమావేశాలలో ప్రకటించారు. ప్రస్తుతం మున్సిపాలిటీలుగా ఉన్న మంచిర్యాల మరియు మహబూబ్నగర్ ను కార్పొరేషన్లుగా చేస్తున్నామని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రకటించారు.
మంచిర్యాల జిల్లాలో ఆడ పులి సంచారం
144 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలోని ముల్కల్ల అడవుల్లో ఆడ పులి తిరుగుతుందని ట్రాఫిఇంగ్ కెమెరాకు చిక్కిన ఆధారంగా అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కిరిమెరి జోడోఘాట్ అటవీ ప్రాంతాల్లో మూడు సంవత్సరాలుగా సంచరించిన ఈ పులి లక్షేటపేట్ రేంజ్ క్వారీ మేడారం అటవీ ప్రాంతాల్లోకి వచ్చిందని గుర్తించారు. గత నెలలో మగ పులి తిరిగినదారుల్లో ఇప్పుడు ఆడ పులి రావడంతో అధికారులు అప్రమత్తమై కెమెరాలతో అటవీశాఖ అధికారులు ట్రాప్ […]










