ప్రాంతీయం

గోదారంగనాథల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి సీతక్క

60 Viewsమంచిర్యాల నియోజకవర్గం. గోదారంగనాదూల కళ్యాణం మహోత్సవంలో పాల్గొన్న మంత్రి సీతక్క, మంచిర్యాల ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షురాలు. మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ స్వామి ఆలయంలో గోదారంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు  సీతక్క, మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, […]

ప్రాంతీయం

మంచిర్యాల మార్కెట్ రోడ్ విస్తరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

63 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాలలోని వ్యాపార ప్రాంతాల్లో రోడ్ విస్తరణ, భూగర్భ మురికి కాలువ ప్రణాళికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. సోమవారం రోడ్ వెడల్పులో భాగంగా కూల్చివేతలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్కెట్రోడ్ మెయిన్ రోడ్, శ్రీనివాస టాకీస్ రోడ్, వాటర్ ట్యాన్క్ రోడ్ లలో భూగర్భ మురికి కాలువలు, ఫుట్ పాత్ నిర్మాణం జరుపుతున్నట్లు చెప్పారు. ఫిబ్రవరిలో పనులు చేపట్టి జూన్ వర్షాకాలం […]

ప్రాంతీయం

కోడి పందాల స్థావరాలపై కోటపల్లి పోలీసుల దాడులు

56 Viewsకోడి పందాల స్థావరాలపై కోటపల్లి పోలీసుల దాడులు. కోటపల్లి మండలంలోని నాగంపేట బొప్పరం గ్రామ శివారున ఉన్న అటవీ ప్రాంతంలో కోడిపందేలు నిర్వహిస్తున్నారని ముందస్తు సమాచారం మేరకు స్థావరంపై ఆదివారం ఎస్సై రాజేందర్ ఆధ్వర్యంలో తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు 10 కోళ్ళు , 7 మొబైల్స్ రూ.59వేల780 నగదును స్వాధీనం చేసుకొన్నారు. అలాగే 4 బైక్‌లు సీజ్ చేశారు. పోలీసుల రాకను గమనించిన పందేం […]

ప్రాంతీయం

చైనా మాంజా విక్రయిస్తే చర్యలు తప్పవు ఎస్ఐ సిహెచ్. గణేష్…

69 Viewsముస్తాబాద్, జనవరి 12 (24/7న్యూస్ ప్రతినిధి):  ప్రభుత్వ నిషేధిత చైనా మాంజాను ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని ముస్తాబాద్ ఎస్ఐ సిహెచ్ గణేష్ తెలిపారు. గాలి పటాలు ఎగరడం కోసం వినియోగించే మాంజా పూత పూసిన నైలాన్, సింథటిక్ దారాలు పక్షులకు, పర్యావరణానికి, మనుషులకు హాని చేస్తాయన్నారు. ఆదివారం గాలి పటాలు విక్రయించే షాపులలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. చైనా మాంజా వినియోగాన్ని పూర్తిగా నిషేధించడం జరిగిందని పేర్కొన్నారు.

ప్రాంతీయం

శాలివాహన పవర్ ప్లాంట్ భూములను ఎవరు కొనొద్దు

48 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా, పాత మంచిర్యాలలోని శాలివాహన పవర్ ప్లాంట్ భూములను ఎవరు కొనొద్దని పవర్ ప్లాంట్ కార్మికులు ఆదివారం కంపెనీ గేటు ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మిక సంఘ అధ్యక్షుడు కుంటాల శంకర్ మాట్లాడుతూ కంపెనీ మూసివేసి 26 నెలలుగా కార్మికులకు ఎలాంటి బెనిఫిట్స్ చెల్లించకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వం వెంటనే స్పందించి ఇకనైనా కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కార్మికులకు చెల్లించాల్సిందిగా అంతవరకు కంపెనీ భూములను ఎవరికి యాజమాన్యం […]

ప్రాంతీయం

వేలాల గిరి ప్రదక్షణ కి ప్రతి నెల ఆర్టీసీ బస్సు సౌకర్యం కలదు

118 Viewsమంచిర్యాల జిల్లా. వేలాల గిరి ప్రదక్షిణ కమిటీ అభ్యర్థన మేరకు గిరి ప్రదక్షిణ సందర్భంగా ప్రతి నెల ఆర్టీసీ బస్సు సౌకర్యము. రేపు ఆరుద్ర నక్షత్రం రోజున జరగబోయే వేలాల గిరి ప్రదక్షణ సందర్భంగా ప్రయాణికుల భక్తుల సౌకర్యార్థమని మంచిర్యాల ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి ఉదయం 7:30కు బస్ బయలుదేరును, తిరుగు ప్రయాణం కోసం మధ్యాహ్నం 1:30 గంటలకు వేలాల నుండి మంచిర్యాల కు బయలుదేరును అని ఆర్టీసీ సిఐ  దేవపాల ప్రకటించారు. ఇట్టి […]

ప్రాంతీయం

జాతీయ యువజన దినోత్సవం మరియు స్వామి వివేకానంద జయంతి వేడుకలు

67 Viewsమంచిర్యాల జిల్లా. జాతీయ యువజన దినోత్సవం మరియు స్వామి వివేకానంద జయంతి వేడుకలు. మన మంచిర్యాల జిల్లా ఐ.డి.ఓ.సి కార్యాలయ ఆడిటోరియం లో జాతీయ యువజన దినోత్సవం మరియు స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని,మంచిర్యాల జిల్లా క్రీడా శాఖ అధికారి శ్రీ .కీర్తి రాజ్ వీర్ మరియు రహీమ్ బ్లడ్ డొనేషన్ వెల్ఫేర్ సొసైటి మంచిర్యాల టీం చేస్తున్న సేవలను గుర్తించి రహీమ్ బ్లడ్ ఆర్గనైజర్ అబ్దుల్ రహీమ్ మరియు ప్రేమ్ కుమార్ సింగ్ ను […]

ప్రాంతీయం

మీరు ఈ సమస్యలతో బాధపడుతున్నారా!

75 Viewsమంచిర్యాల జిల్లా. మీరు ఈ సమస్యలతో బాధపడుతున్నారా! రొమ్ము గడ్డలు, అర్షమొలలు ఫిషర్స్ సమస్యలకు ట్రీట్మెంట్ చేయబడును. అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్లకు నగదురహిత సేవలు అందించబడును. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లక్ష్మీ టాకీస్ వెనుకవైపున నారాయణ జనరల్ అండ్ సర్జికల్ హాస్పిటల్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మహిళ జనరల్ సర్జన్ డాక్టర్ ఎస్. కళావతి చేతుల మీదుగా రొమ్ము గడ్డలు అర్షమొలలు ఫిస్టులా మరియు ఫిషర్స్ లాంటి అన్ని సమస్యలకు మన […]

ప్రాంతీయం

నూతన పెట్రోల్ బంకును ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు…

106 Viewsముస్తాబాద్, జనవరి 11 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలో సిద్దిపేట్ రోడ్ మార్గంలో బండి శ్రీకాంత్ బ్రదర్స్ నూతనంగా ఏర్పాటుచేసిన పెట్రోల్‌ బంకును శనివారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే, రాష్ట్ర నాయకులు కణమేని, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. నాణ్యమైన పెట్రోల్‌, డీజిల్‌ను వినియోగదారులకు అందించాలని నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి, మండల కాంగ్రెస్ అనుబంధాల నాయకులు […]

ప్రాంతీయం

మంచిర్యాల లో సద్భావన తొలి రౌండ్ టేబుల్ సమావేశం

400 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఖండేల్వాల్ భవన్ లో  సద్భావన తొలి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని కుల సంఘాలు పాల్గొని, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను గురించి ప్రసంగించారు.