12 Viewsబీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాంచందర్ రావు ని మర్యాదపూర్వకంగా మంచిర్యాల జిల్లా బీజేపీ కార్పొరేటర్లు మరియు కౌన్సిలర్లు. మంచిర్యాల జిల్లా. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన మంచిర్యాల కార్పొరేషన్ బీజేపీ కార్పొరేటర్లు మరియు లక్షెట్టిపేట, చెన్నూర్ మున్సిపాలిటీ బీజేపీ కౌన్సిలర్లు ఈరోజు హైదరాబాద్ లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మరియు జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాంచందర్ రావు ని మరియు […]
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
9 Viewsఅభివృద్ధి పనులు వేగవంతం చేయాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా,ఫిబ్రవరి 18, 2026: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని చెన్నూర్ మండలంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణ పనులను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించే దిశగా […]
రామకోటి రామరాజు కృషి వల్లే మన ప్రాంతానికి గోటి తలంబ్రాలు – గజ్వేల్ ఏసీపీ నర్సింలు.
16 Viewsభద్రాచలంలో సీతారాముల కళ్యాణంలో గోటితో ఓలిచిన వడ్లనే వాడడం ఆనవాయితీ. యంత్రాలను వాడరు. ఈ గోటి తలంబ్రాల కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సంస్థకు 4వ సారి చోటు కల్పించి 3క్వింటాల్ల వడ్లను రామకోటి రామారాజు భక్తికి మెచ్చి అందజేశారు. మంగళవారం నాడు ప్రజ్ఞాపూర్ పార్తివేశ్వర స్వామి దేవాలయంలో గజ్వేల్ ఏసీపీ నర్సింలు వడ్లకు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ […]
కెసిఆర్ జన్మదిన సందర్బంగా రోగులకు పండ్లు పంపిణి.
39 Viewsతెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించామని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, నాయకులు రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రాయపోల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. వడ్డేపల్లి గ్రామంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు […]
చేయూత పౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాలకు బ్యాండు అందజేత.
149 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని రాంసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు గురువారం చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాలకు బ్యాండ్ను బహుకరించారు. విద్యార్థులలో క్రమశిక్షణ, దేశభక్తి భావాలు మరియు సాంస్కృతిక చైతన్యం పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ బ్యాండ్ను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. రాజ్ కుమార్ మాట్లాడుతూ, పాఠశాలకు బ్యాండ్ అందజేసిన చేయూత ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థులు వివిధ వేడుకలు, జాతీయ పర్వదినాలు మరియు పోటీలలో పాల్గొనడానికి […]
ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు…
90 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 17 (24/7న్యూస్ ప్రతినిధి) తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కెసిఆర్) జన్మదిన వేడుకలను మంగళవారం రోజు ముస్తాబాద్ మండలంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక తెలంగాణతల్లి కూడలిలో వద్ద బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పార్టీనాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. […]
మంచిర్యాల జిల్లాలో ఎన్నికైన మున్సిపల్ కార్పొరేషన్/మున్సిపల్ మేయర్/చైర్మన్, డిప్యూటీ మేయర్/వైస్ చైర్మన్ స్థానాల వివరాలు
34 Viewsమంచిర్యాల జిల్లాలో ఎన్నికైన మున్సిపల్ కార్పొరేషన్/మున్సిపల్ మేయర్/చైర్మన్, డిప్యూటీ మేయర్/వైస్ చైర్మన్ స్థానాల వివరాలు *మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్* 1. మేయర్ : ధరణి మధుకర్ – కాంగ్రెస్ 2. డిప్యూటీ మేయర్ : చల్లా రమ్య – కాంగ్రెస్ *బెల్లంపల్లి మున్సిపాలిటీ* 1. చైర్మన్ : దావ స్వాతి – కాంగ్రెస్ 2. వైస్ చైర్మన్ : రాగం శెట్టి సత్యనారాయణ – కాంగ్రెస్ *చెన్నూర్ మున్సిపాలిటీ* 1. చైర్మన్ : పెద్దింటి పద్మ […]
మహా మృత్యుంజయ హోమము….
16 Viewsమహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మహా మృత్యుంజయ హోమము ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి లోని శ్రీ గీత మందిరము శ్రీ పాంచజన్య ధార్మిక పీఠం భక్తసమూహందిరం వారి ఆధ్వర్యములో శ్రీ శ్రీ బ్రహ్మశ్రీ రాచర్ల రఘురామ శర్మ గారు శుద్ధ వైదిక విధానములతో, పరమేశ్వర అనుగ్రహం కోసం నిర్వహించబడుచున్న మహా మృత్యుంజయ హోమం త్ర్యంబకం యజామహే మంత్ర జప జహితంగా అతి శక్తివంతముగా నిర్వహించినట్టు పంతులు రఘురామ శర్మ తెలియజే శారు మహా హోమం. ఘనంగా నిర్వహించారు […]
హనుమాన్ దేవస్థానానికి ఎలక్ట్రానిక్ డ్రమ్ అందజేత
200 Viewsహనుమాన్ దేవస్థానానికి ఎలక్ట్రానిక్ డ్రమ్ అందజేసిన నచ్చరాజు రఘునాథ రావు కుమార్తె ఉషారాణి సిద్దిపేట జిల్లా,బెజ్జంకి ఫిబ్రవరి 14, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ళ గ్రామంలోనీ హనుమాన్ దేవస్థానానికి మంగళహారతి ఇచ్చేటప్పుడు ఉపయోగించే ఎలక్ట్రానిక్ డ్రామ్ నీ నచ్చరాజు రఘునాథరావు కుమార్తె సమయ్మంత్రి ఉషారాణి ఎలక్ట్రానిక్ డ్రం ని శనివారం హనుమాన్ దేవస్థాన భక్త మండలికి అందజేశారు.ఈ సందర్భంగా హనుమాన్ భక్త మండలి, గుగ్గిళ్ళ గ్రామపంచాయతీ పాలకవర్గం మాట్లాడుతూ నచ్చరాజు […]










