Breaking News ఆధ్యాత్మికం ప్రకటనలు ప్రాంతీయం

అల్మాస్ పూర్ లో సీతారాముల నూతన రథాన్ని ప్రారంభించిన భక్తులు..

431 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్ పూర్ గ్రామంలో శ్రీ సీతారాముల వారి నూతన రథం ప్రారంభించారు శ్రీ సీతారామ ఆంజనేయ ఆలయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం హోమం చేసి, సీతారాముల వారికి అభిషేకం నిర్వహించి, రథని కి ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు, తదనంతరం శ్రీ సీతారాముల వారి మూర్తులను రథంపై గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగింపు చేసి మహిళలు మంగళ హారతులతో కొబ్బరికాయలు స్వామివారికి సమర్పించి పెద్ద సంఖ్యలో భక్తులు […]

ప్రాంతీయం

ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

68 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలో ఈనెల 05 తేదీ నుండి 25వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు సూచించారు. మంచిర్యాల జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థులకు పరీక్ష కేంద్రాలలో ఎలాంటి  లోటుపాట్ల లేకుండా పరీక్షలు నిర్వహించాలని మరియు ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ […]

Breaking News ప్రాంతీయం

పదవ తరగతి పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి – డీఈవో

74 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలో నిర్వహించే పదవ తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డిఈఓ యాదయ్య సూచించారు. శనివారం నిర్వహించిన ఎంఈఓ లు, చీఫ్ సూపర్డెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు మరియు రూట్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో యాదయ్య పాల్గొన్నారు. మార్చ్ 21 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదో తరగతి  వార్షిక పరీక్షలు జరుగుతాయని మరియు పరీక్ష సంబంధించి సెంటర్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.

ప్రాంతీయం

మంచిర్యాలలో బీసీ జేఏసీ జిల్లా సమావేశం

84 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాలలో బీసీ జిల్లా జేఏసీ సమావేశం ఏర్పాటు చేశారు. నేడు మంచిర్యాల జిల్లా మంచిర్యాల పట్టణంలో పేరం అలేఖ్య నటేశ్వర్ న్యాయవాద దంపతుల స్వగృహంలో బిసి జేఏసీ జిల్లా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిసి నాయకులు వడ్డేపల్లి మనోహర్, చిలువేరు సదానందం, ఆవిడపు గణేష్ సర్పంచ్, మల్లేష్, అడ్వకేట్ నటేశ్వర్, శ్రీనివాస్, లతీఫ్ మరియు మహిళా నాయకులు మరియు సావిత్రిబాయి పూలే అవార్డు గ్రహీతలు పేరం అలేఖ్య, ఆడెపు […]

ప్రాంతీయం

నేరాల నియంత్రణలో జాగిలాల పాత్ర కీలకం – సిపి శ్రీనివాస్

61 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్. కమిషనరేట్ కు మూడు పోలీస్ జాగిలాలు. నేరాల నియంత్రణలో జాగిలాల పాత్ర కీలకం..పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్. నేరాల నియంత్రణలో, నార్కోటిక్, ఎక్సప్లోసివ్ గుర్తింపు లో పోలీస్ జాగీలాల పాత్ర చాలా కీలకమని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్, ఐపిఎస్., ఐజీ  అన్నారు. ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ కు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ లో ఏడాది పాటు శిక్షణ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

వీరులకు మరణం లేదు….

67 Views  వీరులకు మరణం లేదు వీరులకు మరణం లేదని జగతి ఉన్నంత కాలం స’జీవంగా జీవించే ఉంటారని ఎం ఆర్ పి ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఖానాపూర్ మాదిగ అన్నారు , ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్ లో మాదిగ జాతికి చెందిన అమరవీరుల ఫోటోలను ముద్రించిన ప్లెక్సీని కట్టి శనివారం ఎమ్మార్పీఎస్ శ్రేణులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు,’ ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సోమరపు శరవింద్,మండల ప్రధాన కార్యదర్శి […]

ప్రాంతీయం

భార్య టార్చర్ భరించలేక భర్త సూసైడ్

71 Viewsభార్య టార్చర్ భరించలేక భర్త సూసైడ్ మార్చ్ 01 భార్య వేధింపులు తట్టుకోలేక మరో భర్త తనువు చాలించాడు. ముంబైలోని ( టిసిఎస్ ) కంపెనీలో రిక్రూట్ మెంట్ మేనేజర్గా పని చేస్తున్న మానవ్ శర్మ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నా భార్య టార్చర్ భరించలేకపోతున్నా.దయచేసి మగవాళ్ల గురించి ఎవరైనా మాట్లాడండి. నేను ఒంటరిని అయిపోయాను’ అని ఏడుస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు.ఆగ్రాకు చెందిన వీరికి గతేడాది వివాహం కాగా భార్యకు వివాహేతర సంబంధం ఉందని […]

ప్రాంతీయం

ఆర్ఎంపీలపై మెడికల్ కౌన్సిల్ కేసులు నమోదు

98 Viewsఆర్ఎంపీలపై మెడికల్ కౌన్సిల్ కేసులు నమోదు మార్చ్ 01 తెలంగాణలో నకిలీ( ఆర్.ఎం.పి ), (పీ ఎం పీ) లకు మెడికల్ కౌన్సిల్ అధికారులు షాకిచ్చారు.నకిలీ వైద్యులపై తరచూ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నామని అన్నారు.( ఆర్ఎంపి )ల వద్దకు వచ్చే రోగులకు ఇష్టారీతిన యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్,ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా ప్రజారోగ్యానికి పెనుముప్పు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 400 మందికి పైగా కేసులు నమోదు చేసినట్లు మెడికల్ కౌన్సిల్ ప్రకటించింది.

ప్రాంతీయం

ఇంటర్ పరీక్షలు.. జిరాక్స్ సెంటర్లు మూసివేత

60 Viewsఇంటర్ పరీక్షలు.. జిరాక్స్ సెంటర్లు మూసివేత మార్చ్ 01 తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగే మార్చి 5 నుంచి మార్చి 25 వరకూ జిరాక్స్ సెంటర్లు మూసివేసేలా చూడాలని పోలీసులను సి ఎస్,  శాంతికుమారి ఆదేశించారు. పరీక్షలు సజావుగా జరగడానికి చేయాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్లకు సలహాలు, సూచనలిచ్చారు. కాపీయింగ్కు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదని సి ఎస్ ,అధికారులకు స్పష్టం చేశారు.

కథనాలు ప్రాంతీయం

ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి

83 Viewsఏసీబీ వలలో మరో అవినీతి అధికారి.. తిరుపతి జిల్లా, మార్చ్ 01 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి,తిరుపతి జిల్లా చంద్రగిరి పంచాయతీ కార్యదర్శి జి.మహేశ్వరయ్య రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డారు..