75 Viewsప్రజావాణి’ దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి: కరీంనగర్ కలెక్టర్ కరీంనగర్ మార్చ్ 11 ప్రజావాణి’ దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి: కరీంనగర్ కలెక్టర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేసే దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రజావాణికి మొత్తం 226 దరఖాస్తులు వచ్చాయి.
పెద్ద ఎత్తున కోటి తలంబ్రాల దీక్ష
90 Viewsసిద్దిపేటలో పెద్ద ఎత్తున కోటి తలంబ్రాల దీక్ష 200 మంది భక్తులు గోటితో వడ్లను ఓలిచారు రామయ్య కళ్యానానికి మా తలంబ్రాలు మా అదృష్టం అద్భుత కార్యక్రమం చేపట్టిన రామకోటి రామరాజును సన్మానించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్, మార్చి 11 శ్రీరామకోటి భక్త సమాజం చేస్తున్న గత 26సంవత్సరాల ఆధ్యాత్మిక కృషిని గుర్తించి భద్రాచల దేవస్థాన గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని ముచ్చటగా మూడో సారి సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజుకు 250కిలోల వడ్లను అందించారు.తెలంగాణ రాష్ట్ర […]
ఫ్యాషన్ షో సెలబ్రేషన్స్
56 Viewsశ్రీ చైతన్య స్కూల్ లో ఫ్యాషన్ షో సెలబ్రేషన్స్ సిద్దిపేట జిల్లా గజ్వేల్, జగదేవపూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్ లో నర్సరీ ఎల్కేజీ యూకేజీ నుండి పదవ తరగతి విద్యార్థులకు కిడ్స్ ఫైర్ , ఫ్యాషన్ షో, సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు సంప్రదాయ వస్త్రాలు ధరించి అల్లరించారు చిన్నారుల అవసరాలకు అనుగుణంగా సంప్రదాయ దుస్తులతో పాటు పాశ్చాత్య డిజైన్లతో రూపొందించిన వస్త్రాలతో ప్రదర్శన నిర్వహించారు,సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి […]
మెరుగైన సమాజ నిర్మాణంలో జర్నలిస్టుల, పోలీసుల పాత్ర కీలకం
58 Views— ఏసీపీ పురుషోత్తం రెడ్డి సమాజంలో జరిగే అసాంఘిక కార్యకలాపాలు రూపుమాపే జర్నలిస్టులు బాధ్యతగల జర్నలిస్టులు ఆని మెరుగైన సమాజ నిర్మాణంలో జర్నలిస్టులు ,పోలీసుల పాత్ర కీలకమని గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లోని ఏసిపి కార్యాలయంలో ఏసిపి పురుషోత్తం రెడ్డికి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ డైరీ క్యాలెండర్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి అందించారు .ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ సమాజంలో జరిగే ఆసాంఘిక […]
ఘనంగా రామగుండం సి పి వీడ్కోలు వేడుకలు
67 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి కి ఘనంగా వీడ్కోలు పలికిన రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులు, సిబ్బంది. పోలీసు అధికారులు, సిబ్బంది వాహనం లాగి వీడ్కోలు. హోం గార్డ్ ఆఫీసర్ నుండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసిన సీపీ. పోలీస్ కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో బదిలీ పై వెళ్తున్న ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి కి పోలీసుల గౌరవ వందనాలు సమర్పించి, గజమాలలతో సత్కరించి వాహనంలో సీపీ ని హెడ్ […]
జిల్లా ఎస్పీ ని కలిసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీ ప్రసాద్.
119 Views రాజన్న సిరిసిల్ల జిల్లాకు నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన గీతే మహేష్ బాబా సాహెబ్ ను సోమవారం ఫస్ట్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మి ప్రసాద్ మర్యాదపూర్వకంగాకలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు, జిల్లా ఎస్ పి ని జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంటం శ్రీనివాస్, జూనియర్ కోర్టు పబ్లిక్ ప్రాసి క్యూటర్ సతీష్ ప్రిన్సిపల్ కోర్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సందీప్ మర్యాదగా పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు, జిల్లా ఎస్పీని కలిసిన […]
జిల్లా ఎస్పీ ని కలిసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీ ప్రసాద్ .
181 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ ని కలిసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీ ప్రసాద్ . ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి.మార్చి 10. రాజన్న సిరిసిల్ల జిల్లాకు నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన గీతే మహేష్ బాబా సాహెబ్ ను సోమవారం ఎల్లారెడ్డి పేటకు చెందిన ఫస్ట్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మి ప్రసాద్ మర్యాదపూర్వకంగాకలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు ఎస్ పి ని కలిసిన వారిలో జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ […]
మంచిర్యాల ఐబీ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే ధర్నా
100 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాలలో ఐబీ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ధర్నా చేశారు. ప్రజాధనాన్ని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దుర్వినియోగం చేస్తున్నారని టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. సోమవారం మంచిర్యాల ఐబి చౌరస్తాలో పార్టీ శ్రేణలతో కలిసి ధర్నా చేశారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాలను మరియు చేసిన పనులను కూల్చివేయడంపై మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మండిపడ్డారు. అంతర్గాం వంతెన టెండర్ రద్దు అనాలోచిత నిర్ణయం అన్నారు. […]
పాఠశాల బస్సు డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం…
121 Viewsముస్తాబాద్, మార్చి 10 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండలంలోని ప్రైవేట్ పాఠశాలలలోని యాజమాన్యాలకు పాఠశాల యొక్క బస్సు డ్రైవర్ సమస్యల పరిష్కారం కోసం తమ యొక్క ప్రతి స్కూల్ బస్సు డ్రైవర్లకు ప్రతినెల నెల కనీస వేతనం 16 వేల నుండి 18 వేల వరకు యాజమాన్యం చెల్లించాలని కోరారు. ఈ సందర్భంగా డ్రైవర్లు తెలుపుతూ ప్రతి నెల రెండు సెలవులతోపాటు అత్యవసర పని ఉన్న రోజు విధులలోకి హాజరు కాకుండ వేతనం చెల్లించడంతోపాటు ప్రతి […]
మంచిర్యాల జిల్లాలో 6200 కోర్టు కేసులు పరిష్కారం
80 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలో 6,200 కోర్టు కేసులు పరిష్కారం. సైబర్ క్రైమ్ కేసులో 1.20 లక్షలు మరియు బ్యాంకు కేసులలో 28 లక్షల రూపాయల రికవరీ అయ్యాయి. రాజీమార్గమే రాజమార్గం – బోయ శ్రీనివాసులు ప్రధాన న్యాయమూర్తి మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా లోని న్యాయస్థానంలో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు మాట్లాడుతూ రాజీమార్గమే రాజమార్గమని లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని […]










