260 Viewsబైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన గిరిజన మహిళకు 20 వేల జరిమానా. ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి/.మార్చి 22. ఎల్లారెడ్డిపేట్ మండలం అల్మాష్పూర్ తాండకు చెందిన గిరిజన మహి లభూక్యా జ్యోతి బైండోవర్ నిబంధనలను ఉల్లగించ డంతో 20 వేల రూపాయలజరిమానా విధించినట్లు ఎల్లారెడ్డి పేటఎక్సైజ్ సిఐ శ్రీనివాస్ తెలిపారు. భుక్య జ్యోతి అనే గిరిజన మహిళ గతంలో నాటు సారాయి తయారు చేస్తు పట్టుబడగా ఎల్లారెడ్డి పేట తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు అట్టి బైండోవర్ […]
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడులు…
304 Views పేకాట స్థావరం పై మెరుపు దాడి.. ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి గ్రామంలో కొంతమంది వ్యక్తులు కలిసి ఒక ఇంటిలో జూదం ఆడుతున్నారని సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు వై.నారాయణ, ఏ ఎస్సై తన సిబ్బందితో కలిసి దాడి చేయగా ఏడుగురు వ్యక్తులు జూదమాడుతూ కనిపించగా వారిని పట్టుకుని వారి వద్ద నుండి 07 మొబైల్ ఫోన్స్, ప్లేయింగ్ కార్డ్స్ నగదు రూ. .30,000/- రూపాయలను సీజు చేసి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి […]
మంచిర్యాలలో బిజెపి ఆధ్వర్యలో ఒకే దేశం ఒకే ఎన్నిక కార్యక్రమం
62 Viewsమంచిర్యాల జిల్లా. ONE NATION ONE ELECTION (ఒక దేశం ఒక ఎన్నిక) కార్యక్రమం లో భాగంగా ఈ రోజు మంచిర్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి,పట్టణ కన్వీనర్ బోయిని హరికృష్ణ ఆద్వర్యంలో ప్రముఖ డిగ్రీ కాలేజ్ లో జరిగిన అవగాహన సదస్సు లో ముఖ్య అతిది గా పాల్గొన్న బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్లు గౌడ్ మరియు బొయిని హరికృష్ణ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఒకే సారి ఒకే ఎన్నిక జరిగితే దేశం […]
మంచిర్యాల లో పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
52 Viewsమంచిర్యాల జిల్లా. టిపిసిసి అధ్యక్షులు ,ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు. మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు. SC వర్గీకరణ బిల్లు మరియు BC రిజర్వేషన్ బిల్లు 42 శాతం అసెంబ్లీలో ఆమోదించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ. ఈరోజు మంచిర్యాల కార్పోరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి […]
మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
130 Viewsమృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్ సిద్దిపేట్ జిల్లా మర్కుక్, మార్చి 20 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన జుట్టు లక్ష్మయ్య, గత మూడు రోజుల క్రితం అనారోగ్యం తో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు సిద్దిపేట్ జిల్లా సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్, మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. పాములపర్తి బి […]
మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
107 Viewsమృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్ సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండల్, మార్చ్ 19, సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన మన్నే వెంకటయ్య, గత మూడు రోజుల క్రితం అనారోగ్యం తో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు సిద్దిపేట్ జిల్లా సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్, మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. మార్కుక్ […]
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు – ఎమ్మెల్సీ అంజి రెడ్డి
58 Viewsమంచిర్యాల జిల్లా. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు – ఎమ్మెల్సీ అంజి రెడ్డి ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజి రెడ్డి కి ఈరోజు మంచిర్యాల పట్టణం స్థానిక సుచిత్ర ఇన్ లో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొని […]
బీఆర్ఎస్ పార్టీ అధినేతల దిష్టిబొమ్మల దగ్ధం…
108 Viewsబీఆర్ఎస్ పార్టీ అధినేతల దిష్టిబొమ్మల దగ్ధం -మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ సాక్షిగా దళిత స్పీకర్ పై సంప్రదాయాలు గౌరవించకుండా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, ఆ పార్టీ అధినేత కేసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మలను ఆదివారం స్థానిక పాత బస్టాండ్ లో దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ […]
132 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
140 Viewsమంచిర్యాల జిల్లా, మంచిర్యాల నియోజకవర్గం. 132 మందికి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. వేంపల్లి గ్రామంలోని పద్మావతి గార్డెన్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం. మంచిర్యాల జిల్లాలోని, మంచిర్యాల నియోజకవర్గంలో ఐదు మండలాలకు సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కులు మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు చేతుల మీదుగా 132 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు […]










