46 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల బంద్ పిలుపు – హిందూ సంఘాల ఐక్యవేదిక మంచిర్యాల జిల్లా. జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ ఉగ్రముకలు హిందువులపై దాడి ని నిరసిస్తూ ఈరోజు హిందూ సంఘాల ఐక్య వేదిక బంద్ పిలుపు మేరకు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని సంపూర్ణ బంద్ కు మద్దతు ఇవ్వడం జరిగింది. పార్టీ కండువాలు పక్కనపెట్టి మనమంతా హిందువులం అని బైక్ ర్యాలీ పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయడం జరిగింది. హిందూ […]
నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెరుగన్నం కార్యక్రమం
34 Viewsమంచిర్యాల జిల్లా. నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెరుగన్నం కార్యక్రమం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చౌరస్తాలో ఏర్పాటు చేసిన నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెరుగన్నం కార్యక్రమం లో మూడవ రోజు దివాకరన్న పెరుగన్నం కార్యక్రమంలో పాల్గొన్న నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్,బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ మరియు బిఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సన్న బియ్యం అమ్మితే రేషన్ కార్డు రద్దు
68 Viewsమంచిర్యాల జిల్లా. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే సన్న బియ్యం అమ్మిన మరియు కొనుగోలు చేసిన కఠిన చర్యలు. సన్న బయ్యం అమ్మితే రేషన్ కార్డు రద్దు. తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే సన్న బియ్యం అమ్మిన మరియు కొనుగోలు చేసిన కఠిన చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ హెచ్చరించారు. ఇప్పటికే మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ ఆదేశాల మేరకు తాండూరులోని అచ్చులాపూర్ లో 11 మంది రేషన్ కార్డులను రద్దు […]
మా కులవృత్తులను పరిరక్షించాలి.. స్వర్ణకారులు…
91 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 1 (విశ్వబ్రాహ్మణులు) స్వర్ణకారులు తమ కులవృత్తిని పరిరక్షించాలని మా కులవృత్తిని నమ్ముకొని మేముండగా పొరుగు రాష్ట్రాల వారెవరు మా ఫోట్టమీద కొట్టొద్దని మండల కేంద్రంలోని స్వర్ణకారు అధ్యక్షులు సింతోజు బాలయ్య ఆధ్వర్యంలో స్థానిక ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీ సమీపంవద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. నిరాహార దీక్ష 8 రోజులకు చేరుకోగా నేడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి, మాజీ సీనియర్ నాయకులు దీటి నర్సింలు వారికి మద్దతుగా సంఘీభావం […]
హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణం బంద్
42 Viewsమంచిర్యాల జిల్లా హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణం బంద్. జమ్ము కాశ్మీర్లో హిందువులపై పాకిస్తాన్ ముస్లింల దాడు లను నిరసిస్తూ మంచిర్యాల పట్టణ శనివారం 3/5/2025రోజున బంద్ మరియు ర్యాలీ నీ విజయవంతం చేయాలిఅని కోరటం జరిగింది. పాల్గొన్నవారు : ఆర్ఎస్ఎస్ నగర కార్యవహా పార్వతలనర్సయ్య, సహా కార్యవహా బాపూజీ,హిందూ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు డేగ రవీందర్, కార్యదర్శి కర్ణకంటి రవీందర్, బంద్ కు మద్దతుగా ఛాంబర్ అఫ్ కామర్స్, తపస్సు […]
కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం
80 Viewsబెల్లంపల్లి నియోజకవర్గం: బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల ఆర్పి గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం. ఈ సమావేశంలో పాల్గొన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గౌరవ శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి గారు ,మంచిర్యాల డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ , తెలంగాణ కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ & గోవర్ ఫెడరేషన్ చైర్మన్ ,టిపిసిసి పరిశీలకులు, జంగ రాఘవ రెడ్డి, రాంభూపాల్ . ముందుగా కాశ్మీర్ పహాల్గంలో ఇటీవల జరిగిన ఉగ్రవాదుల దాడిలో […]
గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్
112 Viewsరామగుండం కమిషనరేట్. *గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్* *నిషేధిత గంజాయి పై ఉక్కుపాదం : గోదావరిఖని ఏసిపి మడత రమేష్* ప్రభుత్వ నిషేధిత గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు గోదావరిఖని ఏసీపి మడత రమేష్ తెలిపారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని కమాన్ పూర్ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం గుండారం గ్రామ శివారులోని రాజేందర్ నగర వద్ద […]
మంచిర్యాల ఎమ్మెల్యే ను కలిసిన వినియోగదారుల హక్కుల జిల్లా సభ్యులు
67 Viewsమంచిర్యాల జిల్లా. నేషనల్ ప్రెసిడెంట్ నవీన్ శర్మ ,స్టేట్ ప్రెసిడెంట్ రామగిరి హరి బాబు ఆదేశాల మేరకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ని మర్యాదపూర్వకంగా కలిసి జిల్లాలో వినియోగదారుల హక్కుల అవేర్నెస్ కోసం మేము కృషి చేస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ బాధే రాజశేఖర్,ఉపాధ్యక్షులు శివ, జనరల్ సెక్రెటరీ ఇందురీ రమేష్ ,ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.










