మంచిర్యాల జిల్లా
హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణం బంద్.
జమ్ము కాశ్మీర్లో హిందువులపై పాకిస్తాన్ ముస్లింల దాడు లను నిరసిస్తూ మంచిర్యాల పట్టణ శనివారం 3/5/2025రోజున బంద్ మరియు ర్యాలీ నీ విజయవంతం చేయాలిఅని కోరటం జరిగింది.
పాల్గొన్నవారు :
ఆర్ఎస్ఎస్ నగర కార్యవహా పార్వతలనర్సయ్య, సహా కార్యవహా బాపూజీ,హిందూ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు డేగ రవీందర్, కార్యదర్శి కర్ణకంటి రవీందర్, బంద్ కు మద్దతుగా ఛాంబర్ అఫ్ కామర్స్, తపస్సు , భవన నిర్మాణ సంఘ హమాలీసంగం, పెంటర్స్ అసోసియేషన్,ఎలక్ట్రిషన్ అసోసియేషన్, బీసీ సమాజ్ సంగం, టిఆర్ఎస్, బిజెపి వివిధ సంఘాలు సంఘీభావంగా బందులో పాల్గొని ర్యాలీలో పాల్గొని విజయవంతం చేస్తామని తెలపడం జరిగినది.
