ప్రాంతీయం

మహాశివరాత్రి జాతరకు ఎంపీ కి ఆహ్వానం

102 Views

మహాశివరాత్రి జాతరకు ఎంపీ కి ఆహ్వానం

Warning
Warning
Warning
Warning

Warning.

దౌల్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ శంభులింగేశ్వరాలయంలో నెల 17 నుండి ప్రారంభమయ్యే మహా శివరాత్రి జాతరకు హాజరు కావాల్సిందిగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ని ఆలయ కమిటీ చైర్మన్ ఆది వేణుగోపాల్ ఆహ్వానించారు.మహాశివరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కి గురువారం అందజేసి జాతర ఉత్సవాలకు ఆహ్వానించారు.

Oplus_131072
Oplus_131072
ఉషనగల్ల నర్సింలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *