Breaking News

గజ్వేల్ నియోజకవర్గం, ములుగు మండల్, ములుగు గ్రామంలోని జూనియర్ కళాశాలలోజాతీయ గణిత దినోత్సవ వేడుకలు జరిగాయి.

103 Views

. ములుగు మండల్. ములుగు గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో జాతీయ గణిత దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈరోజు సందర్భంగా ప్రిన్సిపాల్ బుచ్చిరెడ్డి, శ్రీనివాస రామానుజన్ విద్యావేత్త గురించి శ్రీనివాస రామానుజన్ తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా, కుంభకోణo దగ్గర ఈ రోడ్లో నిరుపేద బ్రాహ్మణ దంపతులకు 1887 డిసెంబర్ 22న జన్మించాడు అంటూ శ్రీనివాస రామానుజన్ యొక్క గొప్పతనాన్ని గురించి వివరిస్తూ మాట్లాడారు ఈ కార్యక్రమంలో ములుగు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు అధ్యాపకులు, లక్ష్మీ గోవర్ధన్, శ్రీనివాస్, నరేష్, బాల నరసయ్య, అశోక్, విజయలక్ష్మి, తదితరులు పాల్గొని జాతీయ గణిత దినోత్సవాన్ని విజయవంతంగా జరుపుకున్నారు

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal