ప్రాంతీయం

నేటితో ముగిసిన పన్ను చెల్లింపులపై ఐదు శాతం రాయితీ

74 Views

మంచిర్యాల జిల్లా

2024-25 ఆర్థిక సంవత్సరానికి మంచిర్యాల జిల్లాలో ఇంటి పన్ను చెల్లింపు మంచిర్యాల మున్సిపాలిటీ ఐదు శాతం రాయితీని ప్రకటించింది. మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ మాట్లాడుతూ నేటితో ముగిసిన పన్ను చెల్లింపులపై ఐదు శాతం రాయితీ  అని తెలియజేశారు.

 

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్