ప్రాంతీయం

నేటితో ముగిసిన పన్ను చెల్లింపులపై ఐదు శాతం రాయితీ

99 Views

మంచిర్యాల జిల్లా

2024-25 ఆర్థిక సంవత్సరానికి మంచిర్యాల జిల్లాలో ఇంటి పన్ను చెల్లింపు మంచిర్యాల మున్సిపాలిటీ ఐదు శాతం రాయితీని ప్రకటించింది. మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ మాట్లాడుతూ నేటితో ముగిసిన పన్ను చెల్లింపులపై ఐదు శాతం రాయితీ  అని తెలియజేశారు.

 

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్