Breaking News

ఏనుగు దాడిలో రైతు మృతి

96 Views

ఏనుగు దాడిలో రైతు మృతి

24 గంటల్లో ఏనుగుదాడిలో ఇద్దరు మృతి

కొమురంభీం ఆసిఫాబాద్ – పెంచికల్‌ మండలం కొండపల్లిలో ఏనుగు బీభత్సం.. ఏనుగు దాడిలో వ్యక్తి మృతి.. భయాందోళనలో స్థానికులు.

ఈరోజు ఉదయం 5 గంటలకు పోషన్న అనే రైతు పొలానికి వెళ్తుండగా దాడి చేసి చంపిన ఏనుగు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7