Breaking News

ఏనుగు దాడిలో రైతు మృతి

66 Views

ఏనుగు దాడిలో రైతు మృతి

24 గంటల్లో ఏనుగుదాడిలో ఇద్దరు మృతి

కొమురంభీం ఆసిఫాబాద్ – పెంచికల్‌ మండలం కొండపల్లిలో ఏనుగు బీభత్సం.. ఏనుగు దాడిలో వ్యక్తి మృతి.. భయాందోళనలో స్థానికులు.

ఈరోజు ఉదయం 5 గంటలకు పోషన్న అనే రైతు పొలానికి వెళ్తుండగా దాడి చేసి చంపిన ఏనుగు.

Oplus_131072
Oplus_131072
కుడుదుల కిరణ్ కుమార్ మంచిర్యాల్ మండల్