ప్రాంతీయం

పేకాట స్థావరంపై పోలీసులదాడి కేసు నమోదు…

308 Views

ముస్తాబాద్, మార్చి 3 (24/7న్యూస్ ప్రతినిధి): నామాపూర్ గ్రామ శివారులో విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేసి ఏడుగురు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి పేకాట ముక్కలు,1400/-రూపాయలు,7 మొబైల్ ఫోన్లు స్వాధీన పంచుకొని కేసు నమోదు చేసినట్లు వారి వివరాలు జమాల్పూర్ శివాజీ ,బండి పల్లి శ్రీనివాస్ గౌడ్, బొంపల్లి మల్లారావు, యారపు రాజమల్లు, నన్నపు రఘురాజు, వెనుముల మాధవరెడ్డి, రామచంద్రం ఉన్నట్లు ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found