ముస్తాబాద్, ఫిబ్రవరి 13 (24/7న్యూస్ ప్రతినిధి): మండలానికి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు జాతీయ ప్రధాన కార్యదర్శి మాఅభిమాన నాయకుడు బండి సంజయ్ కుమార్ అన్నకు అండగా నిలిచి ప్రజాహిత యాత్రలో భాగంగా మన ముస్తాబాద్ మండలానికి ఈనెల14న మధ్యాహ్నం12గంటల సమయంలో రానున్నారని మండల అధ్యక్షులు మేరుగు అంజగౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా అంజగౌడ్ మాట్లాడుతూ మొదటగా చిప్పలపల్లి మొదలుకొని వివిధ గ్రామాలను మీదుగా కొనసాగించి తదిగా బంధనకల్ వరకు యాత్ర నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి సంతోష్ రెడ్డి, వివిధ మేర్చాల అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలిపారు.
26 Viewsమంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాలలో మహాప్రస్థానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల గోదావరి తీరాన నిర్మించిన మహా ప్రస్థానాన్ని ఈరోజు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ […]
133 Viewsరాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వ్యక్తిగత సహాయకులు బండారి తిరుపతి మామ గత మూడు రోజుల క్రితం మరణించగా గురువారం భారత రాష్ట్ర సమితి వీర్నపల్లి మండల నాయకులు వారిని పరామర్శించారు. మంత్రి కేటీఆర్ కు వ్యక్తిగత సహాయకులుగా పనిచేస్తున్న బండారి తిరుపతి మామగారైన బొమ్మెన నారాయణ గత మూడు రోజుల క్రితం కథలాపూర్ మండలంలోని గంభీర్ పూర్ గ్రామంలో అకాల మరణం చెందారు. నారాయణ చిత్రం పటం వద్ద శ్రద్ధాంజలి ఘటించి […]
110 Views.పోలీసుల విధులను ఆటంక పరిచిన ఐదుగురి రిమాండ్. వినాయక నిమర్జనంలో భాగంగా వెంకటాపూర్ గ్రామంలో శనివారం విధులు నిర్వహిస్తున్న పోలీసులపై వెంకటాపూర్ గ్రామానికి చెందిన కుక్కల వెంకటేష్, పడిగే ఆదర్శ్, కంకణాల సురేష్, పొన్నం సాయి, కంకణాల సాయి, మరికొందరు పోలీసుల విధులకు ఆటంకం కలగజేశారని వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. అప్పటినుండి వారు పరారీలో ఉండగా ఆ ఐదుగురిని పట్టుకొని అరెస్టు చేసి మెజిస్ట్రేట్ గారి ముందు శుక్రవారం రిమాండ్ చేశారు. 24 […]