రాజకీయం

ఆర్థిక సాయం అందజేత!

288 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 6)

సిద్దిపేట జిల్లా కుకునూరు పల్లి మండలం కోనాయిపల్లి గ్రామానికి చెందిన మిట్టపల్లి వెంకటేష్ అనారోగ్యంతో మృతిచెందగా మంగళవారం ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ సర్పంచ్ మిట్టపల్లి వసంత రుషి బాధిత కుటుంబానికి పరామర్శించి రూ.8000 ఆర్థిక సాయం అందజేశారు. వారి వెంట శ్రీశైలం, సాయిలు, ఏల్లేశం, పెద్ద ఎల్లేశం ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *