రాజకీయం

ఆర్థిక సాయం అందజేత!

247 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 6)

సిద్దిపేట జిల్లా కుకునూరు పల్లి మండలం కోనాయిపల్లి గ్రామానికి చెందిన మిట్టపల్లి వెంకటేష్ అనారోగ్యంతో మృతిచెందగా మంగళవారం ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ సర్పంచ్ మిట్టపల్లి వసంత రుషి బాధిత కుటుంబానికి పరామర్శించి రూ.8000 ఆర్థిక సాయం అందజేశారు. వారి వెంట శ్రీశైలం, సాయిలు, ఏల్లేశం, పెద్ద ఎల్లేశం ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *