రాజకీయం

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం

172 Views

గజ్వేల్ , ఆగస్టు 30

సిద్దిపేట జిల్లా , వర్గల్ మండలం, మైలారం గ్రామానికి చెందిన బీ ఆర్ ఎస్ కార్యకర్త బురుగుపల్లి శ్రీకాంత్ తల్లి,
బూరుగుపల్లి లక్ష్మి అనారోగ్యంతో అకాల మరణం చెందడం జరిగింది.విషయం తెలిసిన వెంటనే మృతురాలి కుమారుడు బూరుగుపల్లి శ్రీకాంత్ ని పరామర్శించి “బట్టు అంజన్న-యువసేన హెల్పింగ్ హాండ్స్” తరఫున 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన కారింగుల మహేందర్ రెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీకాంత్ కి భవిష్యత్తులో కూడా ఎల్లప్పుడూ బట్టు అంజన్న యువసేన సహాయ సహకారాలు ఉంటాయని, ధైర్యంగా ఉండాలని తెలియజేశారు.

No Slide Found In Slider.

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్