Breaking News నేరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ హత్య

486 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం లో దారుణ హత్య చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం తంగళ్ళపల్లి మండలం నర్సింలు పల్లెకు చెందిన డ్యాగ తిరుపతి, డ్యాగ కనకయ్యల మధ్య భూ విహాదం ఉన్నది. గురువారం అదే భూములో మాట మాట పెరిగి తిరుపతికి వరుసకు కు తమ్ముడు అయినటువంటి రాకేష్ పై గొడ్డలితో దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన చేరుకొని విచారణ కొనసాగిస్తున్నారు.

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *