Breaking News

BRS నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌన్సిలర్లు

259 Views

*ఈ రోజు మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో మంచిర్యాల మున్సిపాలిటీ పరిదిలోని 7 వ వార్డు కౌన్సిలర్ ప్రకాష్ నాయక్,9 వ వార్డు కౌన్సిలర్ బొలిశెట్టి సునీత-కిషన్, 19 వ వార్డు కౌన్సిలర్ వంగపల్లి అనిత- రవీందర్ రావు, 22 వ వార్డు కౌన్సిలర్ మేరుగు మహేశ్వరి -శ్రీనివాస్ ,25 వ వార్డు కౌన్సిలర్ మీనాజ్,26 వ వార్డు కౌన్సిలర్ నాంపల్లిమాధవి- శ్రీనివాస్, 27 వ వార్డు కౌన్సిలర్ సిరికొండ పద్మ-కొండల్ రావు, 34వ వార్డు కౌన్సిలర్ మాదంశెట్టి సత్యనారాయణ, మరియు BRS పార్టీ కి చెందిన నాయకులు ఖాజామియా,బోడ ధర్మేందర్, తూముల ప్రభాకర్,  కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.*

Oplus_131072
Oplus_131072
కుడుదుల కిరణ్ కుమార్ మంచిర్యాల్ మండల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *