ముస్తాబాద్, అక్టోబర్10, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సీఈసీ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఒకే విడతలో నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. ఎన్నికల నగారా మోగడంతో అన్ని పార్టీలు ఎన్నికల రణరంగంలోకి దూకేందుకు సిద్ధమయ్యాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఎన్నికల రణరంగంలోకి దిగింది. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నియోజకవర్గాల వారిగా అభ్యర్థులనుసైతం ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో మరింత దూకుడు పెంచేందుకు సిద్ధమయ్యారు. ఈనెల15నుంచి మొదలుపెట్టి ఎన్నికల ప్రచార పర్వం పూర్తయ్యే వరకు కేసీఆర్ ప్రజల్లో ఉండనున్నారని మండల రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు తెలిపారు. ఇదిఇలా ఉండగా నేడు వరుసగా సభలతో పాటు, పలు గ్రామాల్లో కులసంఘాల సభల్లో ముస్తాబాద్ మండలంలో కెజిఆర్ పాల్గొనడం సురువు చేశారు. నేడు ఉదయం నుండే నామపూర్ గ్రామంలో శ్రీకృష్ణ యాదవ సంఘముతో మీటింగ్ ఏర్పాటుచేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని కారుగుర్తుకే మనఓటు నిర్వహించే కార్యక్రమంలో పడ్డారు. ఈ కార్యక్రమంలో, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మాజీ జిల్లా కోఅప్షన్ మెంబర్ సర్వర్ పాషా, మాజీ సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, నామపూర్ సర్పంచ్ వెలుముల విజయ, యాదవ సంఘము నాయకులు తాడెపు ఎల్లం, గ్రామశాఖ అధ్యక్షుడు తాడెపు అనిల్, తాడెపు సురేష్, ఏఎంసి డైరెక్టర్లు ఆంజనేయులు, కొత్తపల్లి నారాయణ, సోషల్ మీడియా వారియర్ పరిధిపేట వెంకటేష్, యాదవ సంఘము నాయకులు తదితరులు పాల్గొన్నారు.
69 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని ఇందూప్రియల్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన దొడ్డి యాదగిరి కుటుంబానికి చెలిమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 15వేలు, నిత్యాసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు చెలిమి ఫౌండేషన్ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్యామల కుమార్, ఫౌండేషన్ అధ్యక్షులు గుర్రం తులసీదాస్, సభ్యులు కిరణ్ కుమార్, ఆనంద్, గుంటుకు శ్రీనివాస్, ఆంజనేయులు, రమేష్, ఇబ్రహీం, శ్రీనివాస్, బాల కుమార్, ఆంజనేయులు […]
131 Views బిజీ వెంకటాపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చెక్కల నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నీల మంజుల రమేష్, ఉపసర్పంచ్ అరిగే శ్రీకాంత్, గ్రామ సెక్రెటరీ తిరుపతి, గ్రామం ముదిరాజ్ సభ్యులు యూత్ అధ్యక్షులు పోకల వెంకటేష్, బోయిని నరసింహులు, చెక్కల మల్లేశం,పోకల బాల నర్సు, పోకల బాబు, చెక్కల రఘుపాల్, చెక్కల సుధాకర్, చెక్కల వెంకటేష్, చెక్కల రమేష్, పోకల భాస్కర్, చెక్కల […]
122 Viewsవిద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకువిద్య బోధనలు అందించారు. మహమ్మద్ షాపూర్ ప్రాథమిక పాఠశాలలోఘనంగా స్వయంపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులుగా శ్రీనితి, పావని, హర్ష, అజయ్, ద్వారకోలు ఒకరోజు విద్య బోధనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుపతి, ఉపాధ్యాయులు నర్సింలు విద్యార్థులను పర్యవేక్షించారు. Manne Ganesh Dubbaka Manne Ganesh Dubbaka