ప్రాంతీయం

ఘనంగా స్వయంపాలన దినోత్సవం

145 Views

విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకువిద్య బోధనలు అందించారు. మహమ్మద్ షాపూర్ ప్రాథమిక పాఠశాలలోఘనంగా స్వయంపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులుగా శ్రీనితి, పావని, హర్ష, అజయ్, ద్వారకోలు ఒకరోజు విద్య బోధనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుపతి, ఉపాధ్యాయులు నర్సింలు విద్యార్థులను పర్యవేక్షించారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *