కుత్బుల్లాపూర్ సెప్టెంబర్ 15
ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం విశ్వ బ్రాహ్మణ/విశ్వకర్మ యజ్ఞ కమిటీ సభ్యులు ఈరోజు శంభీపూర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్న శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి హాజరు కావాలని ఆహ్వాన పత్రికను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బాలబ్రహ్మ చారీ, మహిళా అధ్యక్షురాలు శ్యామల, సభ్యులు రాజు చారీ, రవీంద్ర చారీ, ప్రవీణ్, కిషోర్, శ్రీనివాస్ నిర్వహిస్తున్నారు.
