ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 20, తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవం పురస్కరించుకొని మండలంలోని మద్దికుంట గ్రామంలో విద్య” దినోత్సవం సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంనుంచి విద్యావ్యవస్థలో వచ్చిన గుణాత్మలో, పరిమాణాత్ముక మార్పులను అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ పాఠశాలలో పతాకం ఎగరవేసి వందనం చేశారు. విద్యాకమిటీ చైర్మన్గా సేవలందిస్తున్న పవన్ కు ఎంపీపీ జనగామ శరత్ రావు, జెడ్పిటిసి గుండం నరసయ్య శాలువాతో ఘనంగా సన్మానించారు. మండల పాత్రికేయ మిత్రులుగా ఇటు చైర్మన్గా సేవలందిస్తూ పవన్ మాట్లాడుతూ విద్యారంగంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మనఊరు మనబడి” కార్యక్రమంతో పాటు ఒక వేయికి పైచిలుకు గురుకులాల స్థాపన, నూతన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు (ఆర్టికల్చర్ ఫారెస్ట్ మహిళా హెల్త్ యూనివర్సిటీ తదితర) జిల్లాకి ఒకటి చొప్పున ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల రెసిడెన్షియల్ సహా తదితర వివరాలను వెల్లడించారు. ఈకార్యక్రమంలో సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, మండల అధ్యక్షుడు సురేందర్ రావు, మాజీ సర్పంచ్ అనిల్ ,ఏఎంసి డైరెక్టర్ గంభీరావుపేట బాలయ్య, ప్రజాప్రతినిధులు ఆశా వర్కర్ లు గ్రామస్తులు పాల్గొన్నారు.
82 Viewsప్రతి మనిషి తన జీవితంలో ఉజ్వల భవిష్యత్తు చదువుతూనే లభిస్తుందని విద్య ద్వారానే సమాజంలో ఉన్నత విలువ గుర్తింపు లభిస్తాయని, ప్రతి ఒక్కరు చదువుకొని గొప్ప స్థాయికి ఎదగాలని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. శుక్రవారం రాయపోల్ మండలం బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యనుభ్యసించి త్రిబుల్ ఐటీకి ఎంపికైన దీక్షిత, పవన్ కుమార్ లను ఎస్ఆర్ ఫౌండేషన్ తరపున ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా […]
78 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 18 (24/7న్యూస్ ప్రతినిధి) భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 12న గురుకుల విద్యార్థులు ఎన్నో ఆశలతో చిగురించిన విద్యకుసుమం నెలరాలింది అని భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జిబ్లీక్ పల్లి గ్రామానికి చెందిన విద్యార్థి ప్రశాంత్ సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో తీవ్ర అస్వస్థతకు గురై ఐదు రోజులు గా మృత్యువుతో పోరాడిన విద్యార్థి ప్రశాంత్ […]
115 Viewsక్రీడలు మానసిక ఉల్లాసనికి దొహధపడుతాయి… మంగ రేణుక నర్సింలు. మండలంలో లింగంపేట గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం యువత లో ఉత్సాహం నింపేందుకు టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందన్నారు.టోర్నమెంట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన టీం లకు బహుమతి మెమొంటోలు ఇవ్వడం జరిగింది. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు అభినంధించి భవిష్యత్తులో మరింత ముందుకు సాగాలని […]