ఫుడ్ పాయిజన్ అయిన కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి…
Posted onAuthorTelugu News 24/7Comments Off on ఫుడ్ పాయిజన్ అయిన కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి…
91 Views
ముస్తాబాద్, ఏప్రిల్ 18 (24/7న్యూస్ ప్రతినిధి) భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 12న గురుకుల విద్యార్థులు ఎన్నో ఆశలతో చిగురించిన విద్యకుసుమం నెలరాలింది అని భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జిబ్లీక్ పల్లి గ్రామానికి చెందిన విద్యార్థి ప్రశాంత్ సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో తీవ్ర అస్వస్థతకు గురై ఐదు రోజులు గా మృత్యువుతో పోరాడిన విద్యార్థి ప్రశాంత్ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచాడు ఆరవ తరగతి చదువుతున్న ప్రశాంత్ ఈనెల 12న బడిలో తిన్న టిఫిన్ ఫుడ్ పాయిజన్ అవ్వడంవల్ల తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు అని ప్రశాంత్ తో పాటు మరో 24 మంది విద్యార్థులకు వాంతులు విరేచనాలతో సతమతం అయ్యారు అని వీరిలో ప్రశాంత్ పరిస్థితి విషమంగా వుండటంతో 13న హైద్రాబాద్ తరలించారు ఐదు రోజులు పాటు మృత్యువుతో పోరాడిన ఆ చిన్నారి రెయిన్ బో ఆసుపత్రిలో మంగళవారం చనిపోవడం జరిగిందని మిగిలిన విద్యార్థులలో సికింద్రాబాద్ గాంధీలో ముగ్గురు ఉస్మానియాలో ఇద్దరు విద్యార్థులు భువనగిరి జిల్లాలో ఏడుగురు విద్యార్థులు చికిత్స పొందుతున్నారు చనిపోయిన విద్యార్థులకి 10 లక్షల ప్రభుత్వ తరపున పరిహారం చెల్లించాలి అలాగే మిగిలిన విద్యార్థులకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. ఫుడ్ పాయిజన్ తో మరల ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని విద్యార్థి శాఖను కోరడం జరుగుతుంది. పై తెలిపిన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తరుపున హెచ్చరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్, నాయకులు కొడం వెంకటేష్ బైరగోని హర్శిత్, కొడంనరేష్. వసిం అక్రం. సమీ. సుదీప్. వంశి తదితరులు పాల్గొన్నారు.
259 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి5, బిసి విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్ తో కలిసి బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ బిసి కుల జనగణనను పార్లమెంటులో లేవనెత్తాలని హత్ సే హత్ జొడో యాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకి విచ్చేసిన మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అద్యక్షులు ఏనుముల రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం […]
135 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల ప్రజలందరూ బాగుండాలని బి.ఆర్.ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు.సోమవారం రోజున రుద్రంగి ఎంపీపీ గంగం స్వరూప మహేష్, జెడ్పిటిసి గట్ల మీనయ్య తో కలిసి చల్మేడ రుద్రంగి మండల కేంద్రంలోని యాంగ్ వండర్స్ యూత్,మహాలక్ష్మి యూత్,ఎస్.ఆర్.ఆర్ యూత్,శ్రీ సర్వ జన గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు. చేసిన గణనాథులను దర్శించుకున్నారు. తరువాత మండపాల వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొననున్నారు.అనంతరం […]
72 Viewsకొండగట్టుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్కు గజ మాలతో స్వాగతం. సిద్దిపేట జిల్లా జూన్ 29 సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి వద్ద జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఘనంగా గజమాలతో సన్మానం. అనంతరం అభిమానులకు అభివాదం చేసుకుంటూ కొండగట్టుకు బయలుదేరారు రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు…? బుగ్గ కృష్ణమూర్తి చేపూరి రాజేశం పెంజర్ల దేవయ్య కొండ రమేష్ ఇతరులు గుర్రాల రాజు దాసరి గణేష్ […]