ప్రాంతీయం

మృతి చెందిన బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన దుబ్బాక సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి

127 Views

సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని ఎల్కల్ గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త తాటికొండ కృష్ణ తల్లిదండ్రులు ఒకటే నెలలో ఇద్దరు మరణించడం చాలా బాధాకరమని ఈ విషయం తెలుసుకున్న దుబ్బాక నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎలుకల్ ఎంపిటిసి వెంకటయ్య, ఆత్మ కమిటీ డైరెక్టర్ మురళి, వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సింగ రావు, యూత్ నాయకులు తుప్పతి ప్రవీణ్, తుడుం ప్రశాంత్, తుప్పతి కుమార్, రతన్, శ్రీనివాస్, నర్సింలు, రమేష్ తదితరులు ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *