174 Viewsమాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి బాధాకరం -కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పడాల రాములు సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ డిసెంబర్ 27 భారతదేశం ఒక గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయిందని దౌల్తాబాద్ మండల్ ,కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పడాల రాములు,మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు బండారు లాలు,ఉపాధ్యక్షులు మద్దెల స్వామి, కాంగ్రెస్ సీనియర్ నేత కరుణాల శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ మల్లేశం, రాజు,మల్లారెడ్డి, సంపత్ రెడ్డి, ఇమ్రాన్, నరసింహులు, రమేష్, శ్రీనివాస్,రామస్వామి, వినోద్, కనకయ్య,తిమ్మకపల్లి […]
28 Viewsబొక్కలగుట్ట వద్ద డివైడర్ను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం. రామకృష్ణాపూర్ // మంచిర్యాల జిల్లా కేంద్రంలోనీ రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల బొక్కలగుట్ట సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొంది.ఆ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ఆ గాయపడిన వాళ్లను వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు.ఆ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఆ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. No Slide Found In […]
138 Views జగదేవపూర్ మండలములో వైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి మౌనం పాటించడం జరిగింది తర్వాత అనాథలకు పండ్లు పంచడం జరిగింది వారు మాట్లాడుతూ సత్యం, అహింసా ద్వారా గాంధీ గారు దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుడు అని మనం కూడా ఆయన మార్గంలో నడవాలని అదే నేటి సమాజానికి దిక్సూచీ అని అన్నారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు నాగరాజు, సత్యం, రాము, శ్రీనివాస్, […]