168 Viewsముస్తాబాద్/అక్టోబర్/10; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రం కొత్తబస్టాండ్ లో కనీస వసతులు కరువు… సమస్యలతో కేరాఫ్ అడ్రస్ గా మారింది అధికారుల నిర్లక్ష్యం వలన బస్టాండ్ లో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఇక్కడ పేరుకుతగ్గ వసతులు లేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు తాగుదామన్న నీళ్లు దొరకని పరిస్థితి నామమాత్రంగా ప్రధానరహదారి ప్రక్కన ఒక్క కులాయున్న అందులో నుంచి నీళ్లు ఎప్పుడు దర్శనమిస్తాయో తెలియదు మరుగుదొడ్లు మూత్రశాలలు ఏళ్లు గడిచిన నిర్మాణంలోనే దర్శనమిస్తున్నాయి. […]
ప్రాంతీయం
ఆరోగ్య ఉపకేంద్ర పరీక్ష శిబిరాలు..
106 Viewsముస్తాబాద్/అక్టోబర్/10; మండల వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం రోజున ముస్తాబాద్ మండలం గూడెం అవునూర్ ఆరోగ్య ఉపకేంద్రాలలో పరీక్ష శిబిరాలు నిర్వహించమన్నారు గతంలో కరోణ బారిన పడిన మధుమేహం దీర్ఘకాలిక వ్యాధులు క్షయ వ్యాధి లక్షణాలు ఉన్నవారికి వారికి నమూనాలను సేకరించారు. ఇందులో వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఉచిత చికిత్స ఇచ్చి NPY పథకం కింద నెలకి 500 రూపాయలు చొప్పున ఆరు నెలలపాటు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే ముస్తాబాద్ మండల […]
V6 వెలుగు పాత్రికేయుడను పరామర్శించారు…
119 Viewsఅక్టోబర్/9; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో వెలుగు రిపోర్టర్ అబ్రమేని దేవేందర్ తల్లి అనారోగ్యంతో గత 7, రోజుల క్రితం పరమపదించారు. వారిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా బిసి స్టడీసర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకట స్వామి మండల రెడ్డి సంఘము అధ్యక్షులు ముఱైపల్లె సందుపట్ల అంజిరెడ్డి, రిటైర్మెంట్ కార్యదర్శి ముస్తాబాద్ అబ్రమేని సాయిలు, టిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, వార్డు మెంబర్ మొగిలిపూల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కస్తూరి వెంకట్ […]
నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ…
101 Viewsముస్తాబాద్/అక్టోబర్/9; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో గూడెం గ్రామానికి చెందిన చిట్నీని మాధవి- వెంకటేశ్వర్ రావు దంపతులు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఇద్దరు నిరుపేదలు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి (ఇద్దరికీ) 2, కుటుంబాలకు ఒక నెలరోజులకు సరిపడే నిత్యావసర సరుకులను వారి బంధువైన బావ విద్యసాగర్ రావు చేతుల మీదుగా అందజేశారు. ఈకార్యక్రమంలో, మాజి ఏఎంసి చైర్మన్ చిట్నీని అంజన్ రావు, శ్రీనివాస్ రావు, మండల […]
ముస్తాబాద్ లో హరిహర బ్రహ్మోత్సవాలు
103 Viewsముస్తాబాద్/అక్టోబర్/9; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని హరిహర దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఆదివారం రథోత్సవం సందర్భంగా రథంపై కొలువు దీరనున్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు వేకువ జామునుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ… మొక్కులు చెల్లించుకుంటున్నారు. కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్
ముస్తాబాదులో హరిహరుల బ్రహ్మోత్సవాలు
113 Viewsముస్తాబాద్/అక్టోబర్/9; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని హరిహర దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఆదివారం రథోత్సవం సందర్భంగా రథంపై కొలువు దీరనున్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు వేకువ జామునుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ… మొక్కులు చెల్లించుకుంటున్నారు. కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్
76.వ రోజుకుచేరిన వీఆర్ఏల నిరవదిక సమ్మె…
115 Views అక్టోబర్/8; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని సంబంధిత తహసిల్దార్ కార్యాలయం సమీపంలో వీఆర్ఏల నిరవధిక సమ్మె 76.వరోజు చేరుకున్న సందర్భంగా ముఖ్యఅతిథిగా విషరధన్ మహారాజ్ వీఆర్ఏలకు సానుభూతిగా సమస్యల అడిగి తెలుసుకొని వారికి సంఘీభావం తెలిపి వీఆర్ఏల సమక్షంలో వినతిపత్రం స్వీకరించి సంభాషణ చేశారు. ఈకార్యక్రమంలో ప్రధాకార్యదర్శి వేముల శ్రీకాంత్, గంగమద్రి ప్రసాద్, మేర్గు రవి, బిట్ల బలరాం, యారటి పెద్ద నర్సింలు, అరే మల్లయ్య, బలరాం తదితరులు పాల్గొన్నారు . కస్తూరి […]
కలెక్టరేట్ లో ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు.
109 Viewsఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ గర్వించదగిన గొప్ప వ్యక్తి అన్నారు. […]
అంగరంగ వైభవంగా శ్రీ మద్విరాట్ విశ్వకర్మ మహా యజ్ఞోత్సవం
127 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి బొప్పాపూర్ స్వర్ణకార సంఘ ఆధ్వర్యంలో శ్రీ మద్విరాట్ విశ్వకర్మ మహా యజ్ఞ మహోత్సవాన్ని గణపతి పూజతో ప్రారంభించి నవగ్రహ ప్రతిష్ట చేసి మద్విరాట్ విశ్వకర్మ మహాభగవాన్ని కలిసస్థాపన చేసి అనంతరం మద్విరాట్ విగ్రహానికి పంచామృతాభిషేకం చేసిన తర్వాత గాయత్రి పీఠాధిపతి శ్రీశ్రీ శ్రీ శ్రీకాంత్యేంద్ర స్వాముల వారి చేతుల మీదుగా జ్యోతిని వెలిగించి హోమ కార్యక్రమాన్ని యాస్వాడ రాకేష్ శర్మ, రాగి దేవేందర్ చారి, చేతులమీదుగా హోమ కార్యక్రమాన్ని ఘనంగా […]
పదిర బ్రిడ్జి కు పొంచి ఉన్న ప్రమాదం అధికారుల నిర్లక్ష్యం.
121 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని సిరిసిల్ల కామారెడ్డి ఆర్ అండ్ బి రోడ్డు దగ్గర మట్టి కోసుకొని పోయి ప్రమాదకరంగా మారిందని ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య సోమవారం తెలిపారు ఈ సందర్భంగా పదిర బ్రిడ్జినీ పరిశీలించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసయ్య మాట్లాడుతూ గత 30 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ వంతెన నిర్మాణం పూర్తిస్థాయిలో ఆ పక్క ఈ పక్క గోడలను నిర్మించలేదన్నారు గోడలు కట్టి […]