129 Viewsదౌల్తాబాద్: చదువుల తల్లి శ్రావంతికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అండగా నిలిచారు..మండలంలోని కొనాయపల్లికి చెందిన గొల్ల చిన్నోళ్ల నాగమణి స్వామిల రెండో కుమార్తె శ్రావంతికి హార్టిసెట్ లో 3వ ర్యాంక్ సాధించారు..పేదరికంతో బాధపడుతున్న శ్రావంతికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అభినందించి ..రూ.50 వేల ఆర్ధిక సహాయం అందించారు. మంత్రివర్యులు కేటీఆర్ కూడా అండగా నిలిచిన విషయం తెలిసిందే..పేదరికాన్ని అధిగమించి..అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని అండగా ఉంటామని హామీ ఇచ్చారు… Poll not […]
138 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 13 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలో గీతా కార్మిక సంఘం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గీతాకార్మిక సంఘం 2.ఎకరాల స్థలంలో ఈజీఎస్ నిధుల నుండి 2.వేల ఈత నర్సరీ మొక్కలు నాటిన కార్యక్రమానికి సూపరింటెండ్ పంచాక్షరి సిఐ శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా ఎక్సైజ్ అధికారులు మండల ప్రజా ప్రతినిధులు అధికారులు గౌడ సంఘసభ్యులు మమేకమై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ ఎక్సైజ్ ఎస్సై శ్రీనివాస్ మాట్లాడుతూ ఈతమొక్కలను మనం కాపాడితే పెరిగి […]
78 Viewsదౌల్తాబాద్: గ్రామాల్లోని ఖాళీ స్థలాల్లో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఇప్ప లక్ష్మి అన్నారు. శనివారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో కోటి మొక్కల వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మల్లన్న గుడి వద్ద మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని అన్నారు. నాటిన ప్రతి మొక్కను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని […]