ప్రాంతీయం

76.వ రోజుకుచేరిన వీఆర్ఏల నిరవదిక సమ్మె…

126 Views
అక్టోబర్/8; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని సంబంధిత తహసిల్దార్ కార్యాలయం సమీపంలో వీఆర్ఏల నిరవధిక సమ్మె 76.వరోజు చేరుకున్న సందర్భంగా ముఖ్యఅతిథిగా విషరధన్ మహారాజ్ వీఆర్ఏలకు సానుభూతిగా సమస్యల అడిగి తెలుసుకొని వారికి సంఘీభావం తెలిపి వీఆర్ఏల సమక్షంలో  వినతిపత్రం స్వీకరించి సంభాషణ చేశారు. ఈకార్యక్రమంలో ప్రధాకార్యదర్శి వేముల శ్రీకాంత్, గంగమద్రి ప్రసాద్, మేర్గు రవి, బిట్ల బలరాం, యారటి పెద్ద నర్సింలు, అరే మల్లయ్య, బలరాం తదితరులు పాల్గొన్నారు .
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7