56 Viewsబ్రేకింగ్ న్యూస్. తెలంగాణకు కొత్త సెక్రటరీ నియమిస్తూ ఉత్తర్వులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు నియామకమయ్యారు. ఆయనను సీఎస్గా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతికుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో ఆమె స్థానంలో రామకృష్ణారావును ప్రభుత్వం నియమించింది. రామకృష్ణారావు 1991 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన తెలంగాణ ప్రభుత్వంలోనే ఆర్థిక ప్రత్యేక ముఖ్య […]
ప్రాంతీయం
మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి సమీక్ష సమావేశం.
28 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి సమీక్ష సమావేశం. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ నిర్మాణంలో కొత్త ప్రక్రియకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టనుందనీ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్, మంచిర్యాల నియోజకవర్గ అడ్వైజర్ జంగా రాఘవరెడ్డితో పాటు పీసీసీ సభ్యులు రామ్ భోపాల్ తో […]
మంచిర్యాలలో అంబలి పంపిణీ కేంద్రాలను ప్రారంభోత్సవం.
35 Viewsమంచిర్యాల నియోజకవర్గ. మంచిర్యాల లో అంబలి పంపిణీ కేంద్రాలను ప్రారంభోత్సవం. కీ,, శే కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో.. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని మంచిర్యాల పట్టణంలోని బస్టాండ్, మార్కెట్, ఐబీ చౌరస్తా మరియు నస్పూర్ పట్టణంలోని సిసిసి కార్నర్, శ్రీరాంపూర్ కాలనీ ఏరియాల్లో అంబలి పంపిణీ కేంద్రాలను ప్రారంభించిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ […]
జవహర్ లాల్ స్టేడియం లో ‘మాబ్ ఆపరేషన్’ మాక్ డ్రిల్ ప్రాక్టిస్
30 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్. జవహర్ లాల్ స్టేడియం లో ‘మాబ్ ఆపరేషన్’ మాక్ డ్రిల్ ప్రాక్టిస్. శాంతిభద్రతలను పరిరక్షించటమే మాబ్ ఆపరేషన్ డ్రిల్ ముఖ్య లక్ష్యం. : పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్. అక్రమంగా గుమ్మిగుడిన జన సమూహాలను కంట్రోల్ చేయుటకు, అవాంఛనీయ సంఘటనలు పోలీసుల దృష్టికి వచ్చినప్పుడు, (144) 163 BNSS సెక్షన్ అమల్లో ఉన్న సందర్భంలో ప్రజల శాంతి భద్రతల నేపథ్యంలో పోలీసులు ఏ విధంగా స్పందించాలి, అక్రమ జన సమూహాలను ఏ విధంగా […]
ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని ర్యాలీ
41 Viewsమంచిర్యాల జిల్లా. జమ్ముకాశ్మీర్ పహల్గంలోని పర్యటకుల బృందాన్ని లక్ష్యంగా చేసుకొని వారిపై జరిగిన భయంకరమైన ఉగ్రదాడిని ఖండిస్తూ.. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని నిరసన ర్యాలీ. ఏఐసీసీ పిలుపు మేరకు. మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు. మంచిర్యాల పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్ నుండి ఐబీ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ గా కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేసిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల […]
రజతోత్సవ సభపై ఉన్నశ్రద్ధ అన్నదాతలపై లేదా ఆరుట్ల మహేష్…
73 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 25 (24/7న్యూస్ ప్రతినిధి): రజతోత్సవ సభపై ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదా?: యూత్ కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఆరుట్ల మహేష్ రెడ్డి* *నిన్ను గెలిపించిననీ కాన్స్టెన్సీ ప్రజలు దుఃఖంలో ఉన్న కూడా పరామర్శించలేని స్థితిలో ఉన్నవంటే సిగ్గుచేటు కేటీఆర్ .అకాల వర్షాలకు అన్నదాతలు ఆగమైతుంటే అండగా ఉండాల్సింది సోయి లేదా? .స్థానిక ఎమ్మెల్యే అయ్యిండి రైతులను పరామర్శించక పోవడం సిగ్గుచేటు . ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రెస్ మీట్ ఏర్పాటు […]
న్యూ ప్రెస్ క్లబ్ ను పూర్తిగా రద్దు చేసిన సభ్యులు…
199 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 25 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలో ఇటీవల న్యూ ప్రెస్ క్లబ్ బాడీ సమాయత్తమై 9మంది సభ్యులు కలిసి సుదీర్ఘంగా పలు అంశాలపై చర్చించి క్లబ్ సభ్యులలో కొందరికీ పదవులు నిర్ణయించి సాల్వతో సత్కరించి ఏకగ్రీవ తీర్మానం చేశారు. కానీ ప్రెస్ క్లబ్ కొన్నిరోజులకే భిన్నంగా ఉందన్నారు. క్లబ్బు ఏర్పడి పట్టుమని ఒక నెల కాకముందే అధ్యక్షునిపై నిలకడ లోపించడంతో అసహనం వ్యక్తమవడంతో క్లబ్బును రద్దు చేశారు. ఈ క్లబ్ లో సువర్ణ […]
ప్రపంచ మలేరియా దినోత్సవం
33 Viewsమంచిర్యాల జిల్లా. ప్రపంచం మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ మంచిర్యాల్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమంలో ర్యాలీలు ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ మనమంతా కలిసికట్టుగా అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తూ దోమలు పెరగకుండా దోమలహాలు లేకుండా చేసుకొని దోమలు కుట్టకుండా […]
భారత్ సమ్మిట్ లో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
37 Viewsపెద్దపల్లి కాన్స్టెన్సీ. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హైదరాబాద్లో నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్ లో ముఖ్యమైన పాత్రతో పాల్గొన్నారు. ఈ సమ్మిట్లో రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, ఎంపీ సామల కిరణ్ , ఎమ్మెల్సీ వెంకట్ కూడా పాల్గొన్నారు. ఎంపీ గడ్డం వంశీ సమ్మిట్ ఉద్దేశ్యాలను వివరిస్తూ, శాంతి, అహింస, ఆర్థిక సమానత్వం వంటి అంశాలపై చర్చలు జరిగే కీలక వేదికగా ఇది నిలుస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలపై ఆధారపడి ఈ సమ్మిట్ […]