46 Viewsజర్నలిస్టులపై దాడులు అప్రజాస్వామీకం -టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు తోట్ల మల్లేష్ యాదవ్. మంచిర్యాల జిల్లా. నిత్యం ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యలపై కథనాలు రాస్తున్న జర్నలిస్టులపై దాడులు నానాటికి పెరిగిపోతున్నాయని జర్నలిస్టులపై దాడులు హేయమైన చర్య అని మంచిర్యాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తోట్ల మల్లేష్ యాదవ్, చింతకింది మధుసూదన్ లు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో వార్తలు ప్రచురించినందుకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు బి9 న్యూస్ కార్యాలయం పై దాడులు అప్రజా […]
నిరుపేద గర్భిణిని కాపాడిన బర్త్ రూట్స్ హాస్పిటల్
20 Viewsనిరుపేద గర్భిణిని కాపాడిన బర్త్ రూట్స్ హాస్పిటల్ మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలోని బర్త్ రూట్స్ హాస్పిటల్లో శుక్రవారం తల్లిదండ్రులు లేని ఏడు నెలల గర్భిణీకి వైద్యలు శృతి గోలి మరియు కృష్ణ గోలి అద్భుత చికిత్సను అందించారు పరిస్థితి విషమంగా ఉన్న మూడు రోజులు పాటు నిరంతరంగా వైద్య సేవలు అందించి తల్లి కడుపులోని బిడ్డను అత్యుత్తమ పరికరాలు వాడి ప్రాణాపాయం నుండి కాపాడారు కుటుంబ సభ్యుల నుండి ఎలాంటి ఫీజు లేకుండా ఉచిత […]
మంచిర్యాలలో ప్రపంచ హెచ్ఐవి ఎయిడ్స్ దినోత్సవం
47 Viewsమంచిర్యాలలో ప్రభుత్వ ఆసుపత్రి యందు ప్రపంచ హెచ్ఐవి ఎయిడ్స్ దినోత్సవం. మంచిర్యాల జిల్లా. ప్రపంచ ఎయిడ్స్ దినం పురస్కరించుకొని జిల్లా హెచ్ ఐ వి ఎయిడ్స్ సమీకృత వ్యూహ సంస్థ ఆద్వర్యంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సంబంధిత సిబ్బంది మరియు వైద్య విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించి కార్యక్రమాన్ని ప్రారంభించటం జరిగింది. ఇందులో భాగంగా, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన పోటీలోని విజేతలకు బహుమతులు […]
కన్వేయన్స్ డ్రైవర్ల వేతనాల పెంపుకు ఓనర్లు సహకరించాలి
19 Viewsకన్వేయన్స్ డ్రైవర్ల వేతనాల పెంపు, ఇతర సమస్యల పరిష్కారానికి అధికారులు, ఓనర్లు సహకరించాలి. ఎస్ సి కె ఎస్ – సి ఐ టి యు ఆధ్వర్యంలో నిరసన, ఆందోళనలో భాగంగా నల్లారిబ్బన్నలతో విధులు నిర్వహిస్తున్న కన్వేయన్స్ డ్రైవర్లు. సమస్యలను సమరస్యంగా పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తాం. కాసీపేట రాజేశం సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు బ్రాంచ్ సహాయ కార్యదర్శి. శ్రీరాంపూర్ డివిజన్ పరిధిలోని ఎస్ఆర్పి ఓ సి పి లో పనిచేస్తున్న కన్వేయన్స్ […]
మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం
110 Viewsమృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన మేకల కనకయ్య ముదిరాజ్ సిద్దిపేట జిల్లా,మర్కుక్, నవంబర్ 30 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన పిట్ల బిక్షపతి వయస్సు 75స, అనారోగ్యం తో వమరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న మర్కుక్ మండల్ బి ఆర్ ఎస్ బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్, ఆదివారం రోజు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్ధిక సహాయం అందజేశారు. పాములపర్తి బి ఆర్ ఎస్ […]
బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా
381 Views బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు కరుణాకర్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా, మర్కుక్, నవంబర్ 30 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ బి ఆర్ ఎస్ పార్టీ యువ నాయకుడు పాములపర్తి కరుణాకర్, బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడం పాములపర్తి గ్రామంలో ఉప సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం ఇస్తా అని మాటతప్పడం, వివిధ కారణాలతో మనస్థాపానికి గురై , కరుణాకర్ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా […]
అభివృద్ధి బాధ్యత నాది నన్ను ఆశీర్వదించండి
154 Viewsఅభివృద్ధి బాధ్యత నాది నన్ను ఆశీర్వదించండి మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్నా సర్పంచ్ అభ్యర్థి చింతల విద్యాధర్ సిద్దిపేట జిల్లా, జగదేవపూర్, నవంబర్ 30 జగదేవపూర్ ఆదరించండి గ్రామ సేవకుడిగా మీ కుటుంబం లో మీ బిడ్డగా అందరికి అండగా ఉంటూ పనిచేస్తానని గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి చింతల విద్యాధర్ అన్నారు. ఆదివారం వట్టిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలే నాకు శ్రీరామ రక్ష […]
ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి
53 Viewsఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి – సేవా ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణ గౌడ్ సిద్దిపేట జిల్లా, మర్కుక్, నవంబర్ 30 ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి మందు, డబ్బుకు ఆశపడి ఓటును అమ్ముకోవద్దు అని సేవా ఫౌండేషన్ చైర్మన్ సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్ అన్నారు, ఆదివారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో తండా బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఓటును అమ్ముకొని […]
రహీం బ్లడ్ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో లో మెగా రక్తదానం శిబిరం
18 Viewsరహీం బ్లడ్ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో లో మెగా రక్తదానం శిబిరం. జిల్లా మంచిర్యాల — మందమర్రి మండలం, క్యాతన్ పల్లి మున్సిపాలిటీ — 9వ వార్డు కాంగ్రెస్ కార్యకర్త గోపతి బానేష్ మరియు రహీం బ్లడ్ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో లో మెగా రక్తదానం శిబిరం. మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి జన్మదినోత్సవం సందర్భంగా, మెగా రక్తదాన శిబిరం ఘన విజయం 50 యూనిట్ల రక్తాన్ని స్వచ్ఛందంగా సేకరించి ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్కు అందజేత […]
బహుజన్ సమాజ్ పార్టీ అంద్వర్యంలో బెల్లంపల్లి లో మహాత్మా జ్యోతిరావు ఫూలే వార్ధతి
21 Viewsబహుజన్ సమాజ్ పార్టీ అంద్వర్యంలో బెల్లంపల్లి లో మహాత్మా జ్యోతిరావు ఫూలే వార్ధతి నిర్వహించారు. మంచిర్యాల జిల్లా. జిల్లా ఇంచార్జ్ నాగుల కిరణ్ బాబు మాట్లాడుతూ 1827 పుట్టి 1890 లో పూణే లో మరణించారు పూలే గారు చేసిన త్యాగం మరువలేనిది అంటరానితనని సామాజిక ప్రతి మహిళ కి చదువు అందించడం కులవ్యవస్థ వ్యతిరేకంగా పోరాడిన గొప్ప మహనీయుడు పూలే ఈ రోజు ప్రతి మహిళ ఉన్నత స్థాయి చదువుతున్నారు అంటే ఆనాటి పూలే […]










