192 Viewsతంగళ్ళపల్లి మండలం మానేరు వాగులో ఒక గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం బయటపడింది. మండపల్లి గ్రామ శివారులో గంగాధర కిషన్ వ్యవసాయ పొలం వద్ద ఈ మృతదేహం కనిపించడంతో గ్రామపంచాయతీ కార్యదర్శి మూదం ప్రశాంత్ తంగళ్ళపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సుమారు 55–60 ఏళ్ల వయస్సు గల ఈ వ్యక్తి మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండగా, అతను సుమారు నెల రోజుల క్రితమే మృతిచెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్ఐ ఆధ్వర్యంలో మృతదేహంపై పంచనామా నిర్వహించగా, […]
రాచర్ల గొల్లపల్లిలో వివాహిత బలవన్మారం
378 Viewsఎల్లారెడ్డిపేట మండలం లోని రాచర్ల గొల్లపల్లికి చెందిన ఎలగందుల లావణ్య వివాహిత తన ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణం చెందింది మృతురాలికి భర్త భాస్కర్ కూతురు శాన్వి కుమారుడు రిషి ఉన్నారు ఆమె మరణానికి గల కారణాలు తెలియాలి లావణ్య ఆత్మహత్య పై ఎల్లారెడ్డిపేట పోలీసులు శవ పంచనామ జరిపి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
యూరియా కోసం మనుషులకు బదులుగా మద్యం సీసాలలు, చెప్పులతో భారీ క్యూ లైన్
43 Viewsయూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. యూరియా కోసం రైతులు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని సొసైటీ వద్ద పడి కాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. తొగుట మండల కేంద్రంతో పాటు, కాన్గల్ గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి శనివారం ఉదయం యూరియా లోడ్ వస్తుందన్న విషయం తెలుసుకున్న ఆ సహకార సంఘ పరిధిలోని రైతులు ఉదయం నుండే యూరియా కోసం మనుషులకు బదులు బీరు సీసాలు, మందు సీసాలు, చెప్పులతో […]
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి సంబరాలు చేసుకున్న గ్రామస్తులు
291 Viewsకరీంనగర్ జిల్లా, వీణవంక మండలం, చల్లూరు గ్రామంలో లంచం తీసుకుంటూ ఓ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. నాగరాజు అనే ఈ కార్యదర్శిని పట్టుకోవడంతో గ్రామంలోని ప్రజలు పటాకులు కాల్చి, సంబరాలు జరుపుకున్నారు. గ్రామంలో కొత్తగా నిర్మించుకున్న ఇంటికి నెంబర్ కేటాయించడానికి నాగరాజు రూ. 20,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధిత వ్యక్తి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి, డబ్బులు […]
మానేరులో గల్లంతైన వ్యక్తి ఆచూకీ కనిపెట్టేందుకు ప్రత్యేక సెర్చింగ్ ఆపరేషన్ టీం
128 Views మానేరులో గల్లంతైన వ్యక్తి ఆచూకీ కనిపెట్టేందుకు ప్రత్యేక సెర్చింగ్ ఆపరేషన్ టీం ఐదు శాఖల అధికారులు, సిబ్బందితో ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ ఎగువ మానేరు వద్ద వాగును దాటుతున్న క్రమంలో గల్లంతైన వ్యక్తి ఆచూకీ కనిపెట్టేందుకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ప్రత్యేక ప్రత్యేక సెర్చింగ్ ఆపరేషన్ టీంను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎగువ మానేరు వద్ద వాగును దాటుతున్న క్రమంలో గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి […]
సెప్టెంబర్ 2న గ్రామ పంచాయతీ తుది ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రచురణ
124 Views సెప్టెంబర్ 2న గ్రామ పంచాయతీ తుది ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రచురణ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆగస్టు 30 లోపు డ్రాఫ్ట్ ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల పై అభ్యంతరాలు ఉంటే అందించాలి గ్రామ పంచాయతీ ఓటర్ లిస్ట్, పోలింగ్ కేంద్రాల లిస్ట్ పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సెప్టెంబర్ 2న గ్రామ పంచాయతీ తుది ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా […]
అంజనీ పుత్ర ఆధ్వర్యంలో ఘనంగా అన్న దాన కార్యక్రమం
30 Viewsఅంజనీ పుత్ర ఆధ్వర్యంలో ఘనంగా అన్న దాన కార్యక్రమం. అన్నదాతా సుఖీభవ అంటూ భక్తుల ఆశీర్వచనాలు. మంచిర్యాల, 100 ఫీట్ రోడ్డు. మంచిర్యాల వినాయక నవ రాత్రోత్సవాల్లో మొదటి రోజు న అన్న దానం 2000 వేల మందికి పైగా ఘనంగా నిర్వహించారు. ప్రజలు అన్నదాతా సుఖీభవ అంటూ భక్తుల ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా అంజనీ పుత్ర సంస్థ చైర్మెన్ గుర్రాల శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి మాట్లాడుతూ అన్ని దానాల్లో అన్న […]
వరద ముంపు ప్రాంతాలను పర్యటించిన మంత్రి వివేక్
26 Viewsవరద ముంపు ప్రాంతాలను పర్యటించిన మంత్రి వివేక్ వెంకటస్వామి. మెదక్ జిల్లా హవెలి ఘనపూర్, రామాయంపేట మండల పరిధిలో వరద ముంపు ప్రభావిత గ్రామాలను కార్మిక, గనుల శాఖ మంత్రి డా. వివేక్ వెంకటస్వామి , స్థానిక ఎమ్మెల్యే రోహిత్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత మైనoపల్లి హనుమంతరావు గారు కూడా పాల్గొన్నారు. బూరుగుపల్లి, వాడ, దూప్ సింగ్ తాండాలలో వరద ప్రభావంతో బ్రిడ్జిలు తెగిపోవడం, రాలపోకలు నిలిచిపోవడం, పొలాల్లో వరి […]
మంచిర్యాల జిల్లా బిజెపి పదాధికారుల నియామకం
31 Viewsమంచిర్యాల జిల్లా పదాధికారులను నియమించడం జరిగింది. మంచిర్యాల జిల్లా. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా పదాధికారులను నియమించడం జరిగింది. ఈ జిల్లా కమిటీలో 6 గురు ఉపాధ్యక్షులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, ఆరుగురు కార్యదర్శులు, జిల్లా కోశాధికారి, జిల్లా కార్యాలయ కార్యదర్శి, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్, జిల్లా మీడియా కన్వీనర్ మరియు జిల్లా ఐటీ కన్వీనర్ లను నియమించడం జరిగింది. ఈ నియామకం తక్షణం […]
దొంగతనం కేసులు ఒక వ్యక్తికి మూడు సంవత్సరాల జైలు శిక్ష
57 Viewsరాజన్న సిరిసిల్ల పట్టణం లోని కీసర రాహుల్ కు సంబంధించిన శివానగర్ లో మెయిన్ సిటీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో 12 -04- 2025 శనివారం రోజున దొంగతనం చేసిన కేసులో గంట్యాల హరీష్ వైబి నగర్ దిశలకు చెందిన నిందితుడికి మూడు సంవత్సరాలు జైలు శిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల ప్రధమశ్రేణి న్యాయమూర్తి గురువారం రోజున ప్రవీణ్ తీర్పును వెల్లడించారని సిరిసిల్ల పట్టణ సిఐ కె కృష్ణ […]










