Breaking News

నిమజ్జనం, బందోబస్తు పర్యవేక్షించిన – సిపి

33 Views

రామగుండం పోలీస్ కమిషనరేట్

రామగుండం పోలీస్ కమిషనరేట్ గోదావరిఖని లోని గోదావరి నది బ్రిడ్జ్ పైన వినాయక నిమజ్జనం సందర్భంగా రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా , పెద్దపల్లి డిసిపి కరుణాకర్ గోదావరిఖని ఏసీపీ  తో కలిసి నిమజ్జనం, బందోబస్తు పర్యవేక్షించి, నిమజ్జన ప్రక్రియ అయ్యేంతవరకు అప్రమత్తంగా ఉండాలని బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి సూచించారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *