ప్రాంతీయం

బహ్రెయిన్ లో గణేష్ నిమజ్జనంలో భాగంగా ఇండియన్ భక్తులు. లడ్డు 72, వేలకు కైవాసం…

217 Views

ముస్తాబాద్ సెప్టెంబర్ 16 (24/7 న్యూస్ ప్రతినిధి): పెప్సీ గణేష్ మండలి ఆధ్వర్యంలో బహ్రెయిన్ దేశంలో ఘనంగా వినాయక నిమజ్జనం ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గణేష్ లడ్డూను వేలంలో 72,000 ఇండియన్ రూపాయలు పలికింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెప్సీ గణేష్ మండలి సభ్యులు అశోక్, గంగాధర్, తిరుపతి, అభిలాష్, శ్రీనివాస్, సుమన్, సురేష్, కోటగిరి నవీన్, రాంమోహన్, వెంకటస్వామి, సతీష్, సంజీవ్ లు ఇండియా వాసులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7