మంచిర్యాల జిల్లా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని మాత శిశు వార్డులో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మరియు బీజేపీ నాయకులు పండ్ల పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.





