ప్రాంతీయం

ఇసుక ట్రాక్టర్లు పట్టివేత ముగ్గురు రిమాండ్…

202 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 25 (24/7న్యూస్ ప్రతినిధి): మండల పరిధిలో ఉదయం 4గం, సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా మానేరువాగు నుంచి ఇసుక రవాణా చేస్తున్న ఐదు ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసిన 1).బత్తుల గణేష్ తండ్రి బిక్షపతి 2). కోల నితిన్ తండ్రి రాములు 3). చిన్న భాను చందర్ తండ్రి వెంకట్ రెడ్డి ఆవునూరు గ్రామస్తులు వీరిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు ముస్తాబాద్ ఎస్సై, గణేష్ తెలిపారు.

ప్రాంతీయం

ప్రతిభ చాటిన శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు 

156 Viewsఇండియన్ ఒలింపియాడ్ టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ చాటిన శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు విద్యార్థులను అభినందించిన. ఎంఈఓ ఉదయ్ భాస్కర్ రెడ్డి  ఎస్టి పీటర్స్ హైహ్ స్కూల్ జగదేవపూర్ ఇండియన్ ఒలింపియాడ్ టాలెంట్ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్  సిద్దిపేట్ జిల్లా సెప్టెంబర్ 25 సైన్స్ విభాగంలో స్టేట్ టాపర్ అవార్డు పొందిన టీ . శరణ్య మరియు గణిత విభాగం లో S. అక్షిత లు మరియు జి .  వి భాగం ల లో […]

ప్రాంతీయం

పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి

63 Viewsసర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి మాజీ సర్పంచ్ తీగుళ్ల సత్యం  సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 25 జగదేవ్పూర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12769 గ్రామ పంచాయతీ లలో ఐదు సంవత్సరాల పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి గ్రామాలను అభివృద్ధి చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని అంతాయా గూడెం మాజీ సర్పంచ్ తిగుల్ల సత్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో […]

ప్రాంతీయం

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి – వాసవి క్లబ్ అద్యక్షుడు జగ్గయ్యగారి శేఖర్

65 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని కస్తూరి బాయి గాంధీ బాలికల కళాశాలలో బుదవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సీడ్ బాల్స్ చల్లారు. ఈ సందర్భంగా వాసవిక్లబ్ అధ్యక్షుడు జగ్గయ్యగారి శేఖర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, వాసవి క్లబ్ వారి సూచన మేరకు వివిధ రకాల చెట్ల విత్తనాలు,మట్టి బాల్స్ తయారు చేసి వాటిని చల్లడం జరిగిందని పర్యావరణ పరిరక్షణకు చెట్లు దోహద పడతాయి […]

ప్రాంతీయం

బెల్లంపల్లిలో నూతన కూరగాయల మార్కెట్ ప్రారంభించిన ఎంపీ

99 Viewsమంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి పట్టణం కాంటా చౌరస్తాలో 7 కోట్ల 58 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ ను *ప్రారంభించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్* పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత,ఆర్డీఓ హరికృష్ణ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, లబ్దిదారులు. *ఎంపి వంశీ కృష్ణ * మాట్లాడుతూ: ఎన్నికల్లో కూరగాయల మార్కెట్ కావాలని స్థానికులు అడిగారు. […]

ప్రాంతీయం

లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుంది – సి పి

181 Views*రామగుండం పోలీస్ కమీషనరెట్*  *28న జాతీయ లోక్ అదాలత్…కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి.*  *లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుంది.*  *రాజీమార్గమే రాజామార్గం : పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,* రాజీమార్గం రాజమార్గమని, కక్షకారుణ్యాలతో ఏమీ సాధించలేమని, రాజీపడితే ఇద్దరూ గెలిచినట్లేనని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి  అన్నారు. ఈ మేరకు ఈరోజు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఈ నెల 28వ తేదీన […]

ప్రాంతీయం

ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

67 Viewsనేడు సిద్ధిపేట జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కులను, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని రాష్ట్ర యువజన నాయకులు రాజి రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 నిముషాలకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ జరుగుతుందని ఆయన అన్నారు. రాయపోల్ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి లబ్ధిదారులకు నేరుగా […]

ప్రాంతీయం

రాజీపడితే రాజామార్గం లోక్ అదాలత్ ఎస్సై గణేష్…

148 Viewsముస్తాబాద్, సెప్టెంబర్24 (24/7న్యూస్ ప్రతినిధి): ఈనెల 28వతేదీన నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ చేసుకుంటే రాజా మార్గమని ముస్తాబాద్ ఎస్సై సిహెచ్, గణేష్ వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకు శనివారం నిర్వహించే లోక్ అదాలత్ తో సులభంగా మనస్పర్ధలు తొలగించుకుని ఆప్యాయగా పలకరించుకొని లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ చేసి పనిభారం తగ్గించుకోవాలన్నారు. రాజీ పడదగిన క్రిమినల్‌, సివిల్‌, పలు కేసులను జాతీయ లోక్‌ అదాలత్‌లో పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్‌ […]

ప్రాంతీయం

దండేపల్లి మండలంలో చీరల పంపిణీ కార్యక్రమం

106 Viewsమంచిర్యాల జిల్లా , దండేపల్లి మండలం. ఆడపడుచుల అండా – దండా మన ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు. కీ,, శే,, శ్రీ కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా. మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ పుణ్య దంపతుల ఆధ్వర్యంలో.. ఈరోజు దండేపల్లి మండలంలోని తాళ్ళపేట్,రాజుగూడ, నాగసముద్రం,మాకులపేట, లింగాపూర్ గ్రామాలాల్లో బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకు చీరలు పంపిణీ […]

ప్రాంతీయం

భీమారం మండలంలో బిజెపి డిజిటల్ సభ్యత్వ నమోదు

163 Viewsమంచిర్యాల జిల్లా, భీమవరం మండలం. భీమారం మండల కేంద్రంలో డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం బీజేపి మండల అధ్యక్షుని ఆద్వర్యంలో జరిగిన డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంచిర్యాల బీజేపి జిల్లా అధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథ్ రావ్  బస్టాండ్ సమీపంలో వ్యర్థక వ్యాపారులతో సభ్యత్వం నమోదు చేయించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ భీమారం మండలంలోని వ్యాపారస్తులు బీజేపీ సభ్యత్వం తీసుకునేందుకు ఆసక్తిగా ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. మండల నాయకులు కార్యకర్తలు […]