142 Views● చిత్రించి భక్తిని చాటుకున్న రామకోటి రామరాజు ● 1984వ సంవత్సరం నాటి అరుదైన పది పైసలు ● ఆనాటి పాతనాణాలు అమ్మ రూపంలో చూసి తరించామన్న భక్తులు దుర్గాదేవి శరన్నవరాత్రులు పురస్కరించుకుని కంటికి కనిపించని ఆనాటి అరుదైన 1984 నాటి పది పైసలను ఉపయోగించి ఆధ్యాత్మిక కళానైపుణ్యంతో అమ్మవారి అద్భుత రూపాన్ని రూపొందించి మంగళవారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి భక్తిని చాటుకున్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం […]
శాకాంబరీ దేవి అవతారంలో అమ్మవారి దర్శనం
65 Views-పూజలో పాల్గొన్న వేద పండితులు దేశాయి కార్తీక్ శర్మ,రమ్య దంపతులు సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.ఆరవ రోజు పూజలో వేద పండితులు దేశాయి కార్తీక్ శర్మ,రమ్య దంపతులు పాల్గొని ఘనంగా పూజలు నిర్వహించారు.రకరకాల కూరగాయలతో అమ్మవారిని అద్భుతంగా అలంకరించారు.అనంతరం శ్రీ శాకాంబరీ దేవి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు.అనంతరం తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.అమ్మవారి టోకెన్ చీర 101 రూపాయలతో టోకెన్ తీసుకుని భక్తులు అమ్మవారి […]
మొదటిసారిగా సింగరేణి ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు బోనస్ పంపిణీ
61 Viewsచెన్నూరు నియోజకవర్గం. సింగరేణి ఉద్యోగులకు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు లాభాల బోనస్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సింగరేణి కాలరీస్ కంపెనీ సంస్థ వారు 2023-24 సంవత్సరంలో సాధించిన లాభాలలో నుండి సింగరేణి ఉద్యోగులకు మరియు తొలిసారిగా సింగరేణి ఔట్ సోర్సింగ్ కార్మికులకు ఇస్తున్న 796 కోట్ల బోనస్ పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఐటి మంత్రి శ్రీధర్ బాబు గారు, […]
సింగరేణి ఉద్యోగులకు బోనస్ చెక్కుల పంపిణీ
67 Viewsమంచిర్యాల జిల్లా 2023-24 సంవత్సరంలో సాధించిన లాభాల నుంచి సింగరేణి ఉద్యోగులకు రూ.796 కోట్ల బోనస్ పంపిణి.. ఈరోజు ప్రజా భవన్ లో సింగరేణి ఉద్యోగులకు బోనస్ చెక్కులను ఉపముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క తో కలిసి ఉద్యోగులకు అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. 2023-24 లాభాలు 2412 కోట్లు. కార్మికులకు 33% బోనస్ 796 కోట్ల పంపిణీ ప్రతీ కార్మికుడికి 1 లక్ష 90 వేల రూపాయల బోనస్ […]
మంచిర్యాలలో చీఫ్ మినిస్టర్ కఫ్ 2024 ర్యాలీ
83 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల పట్టణంలో చీఫ్ మినిస్టర్ కప్ 2024 ర్యాలీలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. ప్రజా ప్రభుత్వం తెలంగాణను క్రీడల హబ్ గా మార్చాలన్న సంకల్పంతో పని చేస్తోంది. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు అందులో భాగమే. ఒలింపిక్స్ లో పతకాలు సాధించడమే లక్ష్యంగా తెలంగాణ క్రీడాకారులకు అత్యున్నత శిక్షణ ఇస్తాం. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ […]
చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్ ఘనంగా జన్మదిన వేడుకలు…
81 Viewsముస్తాబాద్, అక్టోబర్ 7 (24/7న్యూస్ ప్రతినిధి): క్రమకమంగా ఎదుగుతూ ప్రజల్లో ఆత్మీయత అనుబంధాల మధ్య మెదులుకుంటూ పేరు ప్రఖ్యాతలు గావించి మనోహరమైన జీవితాన్ని గడుపుతూ మండలంలో ఒక డైనమిక్ లీడర్ గా అందనంత దూరంగా ఎదిగి దైనందిన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ బావి తరాలకు స్ఫూర్తినిస్తూ మరెందరో నీ అడుగు జాడల్లో నడవాలని నేడు మాజీ ఎంపిటిసి చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు…????????????????????????????????….
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం…
210 Views ముస్తాబాద్, అక్టోబర్ 6 (24/7న్యూస్ ప్రతినిధి): పూర్వ విద్యార్థుల సమ్మేళనం అలరించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం జెడ్పి బాలుర ఉన్నత పాఠశాలలో 2000-2001 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత ఈ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని తమ చిన్ననాటి విషయాలను అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని సంతోషాన్ని వ్యక్తపరిచారు. పదవ తరగతి అనంతరం ఉన్నత విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో స్థిరపడ్డ […]
సింగరేణి రిటైర్డ్ , కాంట్రాక్ట్ కార్మికుల ఆత్మీయ సమ్మేళనం
83 Viewsమంచిర్యాల నియోజకవర్గం. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీ గార్డెన్ లో మినిమన్ వేజేస్ కార్పోరేషన్ చైర్మన్ INTUC సెక్రటరీ జనరల్ , వేజ్ బోర్డు సభ్యులు శ్రీ జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సింగరేణి కార్మికుల – సింగరేణి కాంటాక్ట్ కార్మికుల – సింగరేణి రిటైర్డ్ కార్మికుల ఆత్మీయ సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. అనంతరం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల లోగో ఆవిష్కరించిన ఎమ్మెల్యే ప్రేమ్ […]
సామాన్యుడికి అందని కూరగాయల ధరలు
65 Viewsసామాన్యుడికి దడ పుట్టిస్తున్న కూరగాయల ధరలు..ఏకంగా రూ.100కు చేరువలో… అకాల వర్షాల వలన మార్కెట్లో కూరగాయల ధరలు ఆకాశన్నంటుతున్నాయి.దీంతో పేద,మధ్య తరగతి ప్రజలపై పెను భారం పడుతోంది. వారి స్తోమతలో కూరగాయలు కొనలేని పరిస్థితి నెలకొంది.మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు సైతం విపరీతంగా పెరగడంతో పూట గడవని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు కూరగాయాల ధరలు పెరగడంతో జనాలు ఒక్కసారిగా అవాక్కవుతున్నారు.కొందరైతే కూరగాయాల కొనేందుకు ధైర్యం రాక ఉట్టిచేతులతో ఇంటి దారి పడుతున్నారు. ధరలు ఎప్పుడు తగ్గుతాయా? […]
చిన్న వయసులో తండ్రిని ని కోల్పోయిన చిన్నారి
208 Viewsచిన్న వయసులో తండ్రిని ని కోల్పోయిన చిన్నారి సిద్దిపేట జిల్లా అక్టోబర్ 6 సిద్దిపేట జిల్లా చేర్యాల్ మండల్ చుంచనకోట గ్రామం చెందిన కొమ్ము కనకయ్య బతుకుదెరువు కోసమని హైదరాబాద్ వెళ్లి అక్కడ కూలి పని చేసుకుంటూ సహజీవనం కొనసాగించుకుంటున్నాడు తన భార్య ఇళ్లల్లో పని చేసుకుంటూ బతుకు కోసాగించుకుంటుంది తను పనిచేసుకొని ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి తన భర్త చనిపోయి ఉండడంతో అక్కడ ఉన్న స్థానికులకు తెలపడం జరిగింది. అది చూసిన కూతురు తన […]










