ప్రాంతీయం

సింగరేణి రిటైర్డ్ , కాంట్రాక్ట్ కార్మికుల ఆత్మీయ సమ్మేళనం

77 Views

మంచిర్యాల నియోజకవర్గం.

నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీ గార్డెన్ లో మినిమన్ వేజేస్ కార్పోరేషన్ చైర్మన్ INTUC సెక్రటరీ జనరల్ , వేజ్ బోర్డు సభ్యులు శ్రీ జనక్ ప్రసాద్  ఆధ్వర్యంలో నిర్వహించిన సింగరేణి కార్మికుల – సింగరేణి కాంటాక్ట్ కార్మికుల – సింగరేణి రిటైర్డ్ కార్మికుల ఆత్మీయ సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.

అనంతరం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల లోగో ఆవిష్కరించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.

ఈ కార్యక్రమంలో సింగరేణి రిటైర్మెంట్ మరియు కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్