188 Viewsముస్తాబాద్, అక్టోబర్ 17 (24/7న్యూస్ ప్రతినిధి): జిల్లాలోని బీసీస్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్లా వెంకటస్వామి ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదటగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి జెల్లా వెంకటస్వామి చేతుల మీదుగా పూలమాలను వేసి నివాళులర్పించారు. అనంతరం వెంకటస్వామి మాట్లాడుతూ వాల్మీకి మహర్షి రామాయణం రచించి, భారతదేశ సంస్కృతిని, కట్టుబాట్లను అందించిన మహాకవిఅని పురాణ భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని రచించిన ఘనత పొందిన వాల్మీకి మహర్షి జన్మదినాన్ని వాల్మీకి జయంతిగా జరుపుకుంటారు. […]
నేత్రపర్వంగా శ్రీ శివ కేశవుల రథోత్సవాలు..
154 Views ముస్తాబాద్, అక్టోబర్ 17 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలోని శ్రీ శివ కేశవుల ఆలయాల్లో ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారము స్వామివారి రథోత్సవాలను రంగరంగా వైభవోపేతంగా నిర్వహించారు. వందలాదిమంది భక్తులు తరలివచ్చి స్వామివారి రథాలను కరసేవతో పురవీధుల్లో ముందుకు సాగుతూ శివ కేశవుల హరిహర నామస్మరణతో ఓరెత్తిస్తూ శోభయాత్ర నిర్వహించారు. పురవీధుల్లోకి తరలి వచ్చిన స్వామివారి రథాలకు పురస్త్రీలు మంగళ హారతులతో నిరాజనం పలికి ఊరంతా పాడిపంటలతో విరసిల్లాలని మొక్కుకున్నారు. దీనికి ముందుగా శ్రీ […]
కొమురం భీమ్ 84వ వర్ధంతి వేడుకలు
102 Viewsగిరిజనుల ఆరాధ్య దైవం అమరజీవి కొమురం భీం 84వ వర్ధంతి వేడుకలు కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గం కెరమెరి మండల జోడేఘాట్ గ్రామంలో కొమురం భీం విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. అనంతరం ఏర్పాటు చేసిన కొమురం భీం 84వ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రి, ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి శ్రీమతి శ్రీ […]
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం
72 Viewsమృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎఫ్ డీ సీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి – మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బి ఆర్ ఎస్ నాయకులు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం నరసన్నపేట గ్రామంలో ఏంబరి బాల నరసయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు విషయం తెలుసుకున్న ఎఫ్ డీ సీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గురువారం మృతుని కుటుంబాన్ని పరామర్శించారు.అనంతరం మండల బి ఆర్ ఎస్ నాయకులు తాజా మాజీ […]
టీ పొడితో వాల్మీకి మహర్షి అద్భుత చిత్రం
72 Viewsరామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి జయంతి పురస్కరించుకుని వినూతన కళతో చాయ్ పత్త (టీపొడి) ఉపయోగించి వాల్మీకి అద్భుత రూపాన్ని రూపొందించిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ప్రతి హిందువు ఇంటిలో రామాయణ గ్రంథం వుండాలన్నారు. ఇంట్లో అందరూ చదవాలి ముఖ్యంగా యువత రామాయణాన్ని చదవాలన్నారు. భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఇంత […]
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎఫ్ డీ సీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి
80 Viewsసిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం నరసన్నపేట గ్రామంలో ఏంబరి బాల నరసయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు విషయం తెలుసుకున్న ఎఫ్ డీ సీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గురువారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు,మండల బి ఆర్ ఎస్ నాయకులు తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్, తాజా మాజీ జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, తాజా మాజీ వైస్ ఎంపీపీ మంద బాలారెడ్డి, గ్రామ తాజా మాజీ సర్పంచ్ […]
ఫీజులు చెల్లించండి అని రోడ్డు ఎక్కిన విద్యార్థులు
77 Viewsమంచిర్యాల జిల్లా. నేడు మంచిర్యాల జిల్లాలో పీజీ మరియు డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఫీజు బకాయిలు చెల్లించాలని, అదేవిధంగా రావలసిన స్కాలర్షిప్ లు సకాలంలో అందించాలని మంచిర్యాల జిల్లా కేంద్రంలో శాంతియుత ర్యాలీని విద్యార్థిని, విద్యార్థులు మరియు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. మూడు సంవత్సరాల నుంచి రావాల్సిన ఫీజు బకాయిలను మరియు స్కాలర్షిప్లను వెంటనే చెల్లించాలని నినాదాలు చేస్తూ గవర్నమెంట్ ను విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. ఈ శాంతియుత ర్యాలీ […]
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కు నమోదు కార్యక్రమం
101 Viewsఅర్హులైన ప్రతి ఒక్కరూ పట్టభద్రుల ఎన్నికలకు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి- బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కు నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మంచిర్యాల గ్రీన్ సిటీ మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీ లోని క్రీడాకారులను మరియు పల్లవి మోడల్ స్కూల్ లో ఉపాధ్యాయులను కలిసి అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కోరడం […]
డాక్టర్ల నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన బిజెపి నేత దారం గురువారెడ్డి
58 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గజ్వేల్ వారి ఆధ్వర్యంలో మంగళవారం ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన బిజెపి సీనియర్ నాయకుడు దారం గురువారెడ్డి మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ లో మహిళా డాక్టర్ పై అత్యాచారం హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఐఎంఏ ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్న డాక్టర్లకు బిజెపి ఆధ్వర్యంలో మద్దతు తెలపడం జరిగిందని […]










