ప్రాంతీయం

ఐటీఐ కాలేజ్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

57 Views

మంచిర్యాల నియోజకవర్గం.

నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రగతి కాలనీ లో నూతన ఐ టీ ఐ కాలేజ్ నిర్మాణం కోసం భూమి పూజ చేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఉపాధ్యాయులు.

ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్