ప్రాంతీయం

బదిర విద్యార్థిని ఉన్నత చదువుకు ప్రభుత్వం అండ

56 Viewsరూ. లక్ష 40 వేల చెక్కును అందించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థిని కుటుంబ సభ్యులు రాజన్న సిరిసిల్ల, జనవరి -21 బదిర విద్యార్థిని ఉన్నత విద్యాభ్యాసానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఆర్థిక సాయం అందించి భరోసా కల్పించింది. వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామానికి చెందిన దోమకొండ లహరి తండ్రి పోచయ్య. ఈమె కరీంనగర్ జిల్లాలోని బధిరుల పాఠశాలలో 10వ తరగతి వరకు చదివారు. ఉన్నత విద్యాబ్యాసం చేసేందుకు […]

ప్రాంతీయం

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి

57 Views మంగళవారము రోజున ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డా. రజిత ఆకస్మికంగా సందర్శించి సిబ్బందికి మీటింగ్ నిర్వహించి అన్ని నేషనల్ ప్రోగ్రామ్ ల గురించి సెంటర్ వారిగా రివ్యూ చేసి అన్ని ప్రోగ్రామ్ లను టార్గెట్ అచీవ్మెంట్ చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమములో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత తో పాటు జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ వేణు గోపాల్, మండల వైద్యాధికారి డాక్టర్ సారియా అంజుమ్ రాజేందర్ డిపిఓ […]

ప్రాంతీయం

విద్యార్థులకు రోడ్డు భద్రత అవగాహన పెంచాలి…

59 Viewsముస్తాబాద్, జనవరి 20 (24/7న్యూస్ ప్రతినిధి): విద్యార్థులు మండల కేంద్రంలో రోడ్డు ర్యాలీ నిర్వహించే మాసోత్సవాల్లో భాగంగా ఎస్సై చిందం గణేష్ పాల్గొన్నారు. ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అక్కడక్కడ విషాదకర సంఘటనలు జరుగుతున్నాయి. రహదారి భద్రత చాలా కీలకమైనదని రహదారి భద్రతను అభ్యసించడానికి తల్లిదండ్రులు తమ పిల్లలకు ట్రాఫిక్ నిబంధనల గురించి నేర్పడానికి తమ వంతు ప్రయత్నం చేయాలి రహదారి భద్రత మనల్ని మనం సురక్షితంగా ప్రాణాలకు ఎలాంటి హని జరగకుండా […]

ప్రాంతీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

74 Viewsమృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత -బిఆర్ఎస్ నాయకులు నకిర్త ప్రభు  సిద్దిపేట జిల్లా గజ్వేల్, జనవరి 20 సిద్దిపేట జిల్లా , ములుగు మండలం,కొత్తూర్ గ్రామానికి చెందిన చింత ఎల్లమయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నబిఆర్ఎస్ నాయకులు నకిర్త ప్రభు మృతుని కుటుంబాన్ని పరామర్శించి వారికి (5000) రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగింది. వీరి వెంట బిఆర్ఎస్ పార్టీ నాయకులు గుంటి రాము, కుమ్మరి పెంటయ్య ,లంబడి స్వామి, గుంటి […]

ప్రాంతీయం

మల్లన్నసాగర్ నిర్వాసితులు, కలెక్టర్ కార్యాలయం ముందు డిబిఎఫ్ ధర్నా.

56 Viewsమల్లన్నసాగర్ నిర్వాసితులకు ఇందిరమ్మ అత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలని కలెక్టర్ కార్యాలయం ముందు డిబిఎఫ్ ధర్నా. నిర్వాసితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు. తుర్క బంజెరు పల్లి వడ్డెరుల ప్లాట్ లకు పొజిషిన్ చూపించాలి. డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ సిద్దిపేట జిల్లా జనవరి 20,  మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ అత్మీయ భరొసా పధకాన్ని వర్తింప చేయాలని ,నిర్వాసితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని దళిత బహుజన ఫ్రంట్ (డిబిఎఫ్) జాతీయ […]

ప్రాంతీయం

ఆరోగ్య కార్యక్రమాలపై కళాకారుల చే అవగాహన కార్యక్రమం

55 Viewsమంచిర్యాల జిల్లా. ఆరోగ్య కార్యక్రమాలపై కళాకారుల చే అవగాహన కార్యక్రమం. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజు ఆదేశానుసారం తాళ్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మ్యాదరి పేట్ తాళ్ల పెట్ లింగాపూర్ గ్రామాలలో జాతీయ ఆరోగ్య మిషిన్ మరియు ఆరోగ్య కార్యక్రమాల పైన కళాకారులచే అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగినది. ఈ కార్యక్రమంలో డాక్టర్ క్రాంతికుమార్ వైద్యాధికారి కృపావరం పర్యవేక్షకులు వైద్య సిబ్బంది ఆశ ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ […]

ప్రాంతీయం

సింగరేణి విశ్రాంత కార్మికులకు తెల్ల రేషన్ కార్డులు

69 Viewsసింగరేణి విశ్రాంత కార్మికులకు తెల్ల రేషన్ కార్డులు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల సింగరేణి విశ్రాంత కార్మికుల కు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వెల్లడించారు. సోమవారం స్మశాన వాటిక పనులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. దరఖాస్తు లు పరిశీలించిన పిదప సింగరేణి లో ఉద్యోగ విరమణ పొందిన కార్మికులు రేషన్ కార్డులు అందజేస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మంచిర్యాల ను […]

ప్రాంతీయం

విద్యార్థులకు ట్రాఫిక్‌ రూల్స్‌పై అవగాహన సదస్సు

51 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *విద్యార్థులకు ట్రాఫిక్‌ రూల్స్‌పై అవగాహన* రోడ్ భద్రత మాసోత్సవల సందర్బంగా పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి లోని మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు పెద్దపల్లి ట్రాఫిక్‌ ఇన్స్‌పెక్టర్‌అనిల్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా ఇన్‌స్పెక్టర్‌ అనిల్ కుమార్ మాట్లాడుతూ…. వాహనాలు నడిపే ప్రతీ ఒక్కరు డ్రైవింగ్‌ లైసెన్సు కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాల న్నారు. దేశ భవిష్యత్‌ యువత చేతిలో ఉందని, […]

ప్రాంతీయం

ఏబీసీడీ వర్గీకరణ ఆమలుకై దండోరా దండయాత్ర

48 Viewsమంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ మాదిగ హక్కుల దండోరా అధ్యక్షుడు ఎనగందుల శివాజీ అధ్యక్షతన తిలక్ స్టేడియం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు బారి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ చిలుక రాజనర్సు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా చిలుక రాజనర్సు మాట్లాడుతు ఏబీసీడీ వర్గీకరణ కోసం గత 30 ఏళ్లు గా అలుపెరుగని పోరాటాలు చేశాం. ఎందరో మాదిగ వీరులు అమరులైనారు. వారి త్యాగ ఫలితమే ఎస్సీ ఏబీసీడీ […]

ప్రాంతీయం

చైర్మన్ల, వైస్ చైర్మన్ల కౌన్సిలర్ల, కో ఆప్షన్ మెంబెర్స్ కు ఘన సన్మానం

70 Viewsమంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల ఎమ్మెల్యే నివాసంలో మంచిర్యాల, నస్పూర్, లక్షెట్టీపేట్ చైర్మన్ల, వైస్ చైర్మన్ల కౌన్సిలర్ల, కో ఆప్షన్ మెంబెర్స్ , పదవికాలం అయిపోతున్న సందర్భంగా ఈరోజు మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షురాలు  కొక్కిరాల సురేఖ  వారందరినీ శాలువాలతో సన్మానించి, చిరు కానుక ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ పదవికాలం అయిపోయిందని ప్రజలకు దూరంగా ఉండకుండా, రానున్న రోజుల్లో కూడా నిరంతరం ప్రజలకు […]