93 Viewsమృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత – నకిర్త ప్రభు సిద్దిపేట జిల్లా గజ్వేల్, ఫిబ్రవరి సిద్దిపేట జిల్లా,ములుగు మండల్ కొత్తూర్ గ్రామానికి చెందిన గుడ్ల మల్లేష్ గుండెపోటుతో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న, బి ఆర్ ఎస్ నాయకులు నకిర్త ప్రభు మృతుని కుటుంబాన్ని పరామర్శించి మృతుని కుటుంబానికి (గుడ్ల రాజేష్) కి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. బిఆర్ఎస్ నాయకులు ,కార్యకర్తలు కొట్టురి నాగేష్ , గుంటి ప్రభాకర్ ,గుంటి […]
ఆర్థిక సాయం అందజేత
45 Viewsఆర్థిక సాయం అందజేత -నకిర్త ప్రభు సిద్దిపేట జిల్లా గజ్వేల్, ఫిబ్రవరి ములుగు మండల్ కొత్తూర్ గ్రామానికి చెందిన గూడెం సత్తయ్య గుండెపోటుతో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బి ఆర్ ఎస్ నాయకులు నకిర్త ప్రభు మృతుని కుటుంబాన్ని పరామర్శించి మృతుని కుటుంబానికి (గూడెం నరసింహులు గూడెం మల్లేష్) కి 5000 రూపాయల ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. బిఆర్ఎస్ నాయకులు ,కార్యకర్తలు కొట్టురి నాగేష్ , గుంటి ప్రభాకర్ ,గుంటి రాము […]
రాష్ట్ర ప్రభుత్వం కుల జనగణన సర్వే ను వెంటనే చేపట్టాలి
50 Viewsమంచిర్యాల జిల్లా. రాష్ట్ర ప్రభుత్వం కుల జనగణన సర్వే ను వెంటనే చేపట్టాలి. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థలలో మరియు విద్యా ఉద్యోగ ఉపాధి రంగాలలో 42% బీసీ ప్రజలకు రిజర్వేషన్లు కల్పించి చట్టబద్ధత కల్పించాలి. బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి మనోహర్ పిలుపు. ఈరోజు మంచిర్యాల జిల్లాలోని ఐబి చౌరస్తా అంబేద్కర్ విగ్రహం నందు బిసి జేఏసీ మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో బీసీ కుల జనగణలో జరిగిన […]
నస్పూర్ లో విశ్వశాంతి మహాయాగ మహోత్సవం
102 Viewsమంచిర్యాల నియోజకవర్గం. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సి సి సి పోలీస్ స్టేషన్ ఎదురుగా వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ కాలచక్రం శ్రీ వైష్ణవ అయుత చండి అతిరుద్రం శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం 86 వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి బార్ లో దాడి ఆరుగురికి రిమాండ్ – సిఐ
61 Viewsమంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి. బెల్లంపల్లి బార్ లో దాడి ఆరుగురు కి రిమాండ్. బెల్లంపల్లి కాల్ టెక్స్ ఏరియాలో ఓ బార్ లో జరిగిన గొడవలో దాడికి పాల్పడిన మరో ముగ్గురు కోట సౌశీల్, చింత సాయికుమార్ మరియు కాలం నవీన్ గురువారం రాత్రి రిమాండ్ కు తరలించినట్లు గా బెల్లంపల్లి సిఐ ఆప్టులుద్దీన్ తెలిపారు. తాండూరు మండలానికి చెందిన వంశీని ఆరుగురు బార్లో బీరు సీసాలతో దాడి చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు […]
ఆలయాల్లో చోరీ చేసన దొంగలను అరెస్టు చేసిన జైపూర్ పోలీసులు
78 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి రసూల్ పల్లె గ్రామంలో ఆలయాలలో చోరీ చేసిన దొంగలను అరెస్టు చేసిన జైపూర్ ఎస్సై నాగరాజు, శ్రీధర్. అరెస్టు చేసిన దొంగలను కోర్టుకు తరలించినట్లుగా తెలిపారు. తర్వాత జైపూర్ పోలీస్ స్టేషన్ ఎస్సైలు శ్రీధర్ మరియు నాగరాజు మాట్లాడుతూ అనిల్ విష్ణు అనే ఇద్దరు నిందితులను ఇందారం క్రాస్ రోడ్ వద్ద అరెస్టు చేసి వారి వద్ద నుండి 3000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకుని […]
భద్రాచల శ్రీరామనవమికీ గోటి తలంబ్రాల్లో రామకోటి సంస్థకు చోటు
52 Viewsభద్రాచల శ్రీరామనవమికీ గోటి తలంబ్రాల్లో రామకోటి సంస్థకు చోటు భద్రాచల దేవస్థానం రామకోటి రామరాజు సేవను గుర్తించింది – ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి సిద్దిపేట, గజ్వేల్, ఫిబ్రవరి 12 శ్రీరామనవమి నాడు భద్రాచల సీతారాముల కళ్యాణంలో గోటితో ఓలిచిన వడ్లు (గోటి తలంబ్రాలు) మాత్రమే వాడుతారు. ఇందులో పాల్గొనే అవకాశం భద్రాచల దేవస్థానం గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థకు 250కిలోల గోటి తలంబ్రాలు ప్రకటించడం అభినందనీయమని బుధవారం నాడు సంస్థ […]
పేదింటి ఆడపడుచుకు పుస్తే మట్టెలు అందజేతా…
71 Views పేదింటి ఆడపడుచుకు పుస్తే మట్టెలు అందజేతా… సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 12 పేదింటి ఆడపడుచు వివాహానికి పుస్తె మట్టెలు, పెండ్లి చీరె అందజేసే అండగా నిలిచాడు శ్రీ నూతన గౌడ సంఘం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గుండుకాడి వెంకటేష్ గౌడ్. బుధవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామంలో,రిత్విక నివాసంలో కుమ్మరి చంద్రం కూతురు రిత్విక కు ఆయన చేతుల మీదుగా పుస్తె మట్టలు, పెండ్లి చీరే అందజేశారు. ఈ వివాహం ఈనెల […]
సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసిన పోలీసులు…
62 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 12 (24/7న్యూస్ ప్రతిది): సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బుధవారం మండల పరిధిలోని సాయంకాలం గూడూరు గ్రామంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మొగిలి, ఎస్సై చిందం గణేష్ మాట్లాడుతూ మీకోసం కార్యక్రమం పురస్కరించుకొని సిసి కెమెరాల, రోడ్డు ప్రమాదాలు, కుల నిషేధం, సైబర్ నేరాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, బ్లాక్ మ్యాజిక్లతో సేఫ్టీ అల్లారం సౌండ్ తో పాటు వివిధ అంశాలపై చర్చించి గ్రామస్తులకు సూచననలు […]
ప్రమాదంలో మృతిచెందిన బిఆర్ఎస్ సభ్యత్వ కుటుంబానికి ఆర్థిక సహాయం…
60 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి11(24/7న్యూస్ ప్రతినిధి): అవునూర్ గ్రామంలో బత్తుల మల్లయ్య గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా అతడికి బిఆర్ఎస్ సభ్యత్వం ఉన్నందున నామిని అతని కుమారుడు బత్తుల నాగేష్ కు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భోంపెల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో గ్రామశాఖ, ముఖ్య నాయకులందరి సమక్షంలో మృతుడి నివాసానికి వెళ్లి 2.లక్షల రూపాయల చెక్కు అందిచారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు పొన్నాల పద్మారెడ్డి, కనమెని పద్మా రెడ్డి, నక్కదాసరి రవి, సతీష్ చందర్ […]










