24 Viewsఅవార్డు అందుకున్న సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి తెలంగాణ సహకార యూనియన్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సహకార వారోత్సవాలలో భాగంగా గురువారం హైదరాబాదులోని సహకార యూనియన్ భవనంలో రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ అవార్డులను ప్రదానం చేసింది.. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డికి ఉత్తమ ప్రదర్శన అవార్డును నాప్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు చేతుల మీదుగా అందుకున్నారు
మాలలకు రిజర్వేషన్ శాతం పెంచి రోస్టర్ పాయింట్ తగ్గించాలే అని మంత్రి కి వినతి పత్రం
30 Viewsమాలలకు రిజర్వేషన్ శాతం పెంచి రోస్టర్ పాయింట్ తగ్గించాలే అని మంత్రి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మాల మహానాడు జాతీయ నాయకులు తుమ్మ శ్రీనివాస్ మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి హంస ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు బండారు దేవేందర్ సిద్దిపేట జిల్లా గజ్వేల్, నవంబర్ 19 మాల మహానాడు ఆధ్వర్యంలో గజ్వేల్ లో మాల మాల అనుబంధ 26 కులాల కు తీవ్ర అన్యాయం జరిగిందని జాతీయ […]
ఆర్ టి ఈ యాక్టును సవరించాలి
64 Views ఆర్ టి ఈ యాక్టును సవరించాలి -జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ సిద్దిపేట జిల్లా, నవంబర్ 19 ఆర్ టి ఈ యాక్టును సవరించి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సభ్యత్వ సేకరణలో భాగంగా వర్గల్ మండలంలోని గౌరారం, నగరంతాండ, ఆవుసులోని పల్లి, వర్గల్, తునికి ఖల్సా, తునికి […]
ప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణాల భద్రత, సురక్షిత ప్రయాణం మొదటి ప్రాధాన్యత
19 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* ప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణాల భద్రత, సురక్షిత ప్రయాణం మొదటి ప్రాధాన్యత: పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా వాహనదారులు సురక్షితంగా ప్రయాణించేలా, రోడ్డు ప్రమాద రహిత ప్రాంతంగా మార్చాలానే సదుద్దేశంతో ప్రమాదాలు జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టడం లో భాగంగా రాత్రి వేళల్లో వాహన రాకపోకలు తగ్గించాలని, రోడ్ల పక్కన వాహనాల పార్కింగ్ను పూర్తిగా నివారించాలని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. రామగుండం పోలీస్ కమీషనరేట్ […]
శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారికి పంచామృత అభిషేకం
50 Viewsశ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారికి పంచామృత అభిషేకం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు గజ్వేల్, నవంబర్ 17 మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించారు.ఐదవ రోజు సోమవారం అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు మాట్లాడుతూ విశేషమైన కార్తీక మాసంలో శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక […]
పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ నుండి ఉపాధ్యాయులను మినహాయించాలి
67 Viewsపాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ నుండి ఉపాధ్యాయులను మినహాయించాలి _జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ సిద్దిపేట జిల్లా, నవంబర్ 17 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ బాధ్యత నుండి ఉపాధ్యాయులను మినహాయించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ములుగు మండల సభ్యత్వ సేకరణలో భాగంగా ములుగు, వంటిమామిడి, చిన్న తిమ్మాపూర్, ఆర్ అండ్ ఆర్ కాలనీ, తుంకి బొల్లారం,సింగన్న […]
సంతోషిమాత సేవా పరిషత్ ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవం
150 Viewsసంతోషిమాత సేవా పరిషత్ ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవం సిద్ధిపేట జిల్లా గజ్వేల్, నవంబర్ 16 సిద్ధిపేట జిల్లా గజ్వేల్ సంతోషి సేవా పరిషత్తు ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన కార్యక్రమం ఆదివారం గజ్వేల్ ఆత్మ కమిటీ మాజీ అధ్యక్షులు ఉడెం కృష్ణారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో అట్టహాసంగా నిర్వహించారు ఈ సందర్భంగా దేశపతి రాజశేఖర శర్మ మాట్లాడుతూ కార్తీక మాసంలో వనభోజనం శ్రేష్టమని, సంతోషి సేవా పరిషత్ ఆధ్వర్యంలో కార్తిక వనభోజనం మహోత్సవం వైభవంగా నిర్వహించడం […]
ప్రజలకు ప్రభుత్వానికి వారదులు జర్నలిస్టులు
134 Viewsప్రజలకు ప్రభుత్వానికి వారదులు జర్నలిస్టులు — కమ్మరి శ్రీను టీజేయు గజ్వేల్ అధ్యక్షుడు గుడాల శేఖర్ గుప్తకు ఘన సన్మానం సిద్దిపేట జిల్లా గజ్వేల్, నవంబర్ 16 జాతీయ జర్నలిస్ట్ దినోత్సవం పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఆదివారం బిజెపి సీనియర్ నాయకులు కమ్మరి శ్రీను ఆధ్వర్యంలో జర్నలిస్టులకు చిరు సన్మానం చేశారు, అందులో భాగంగా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ గజ్వేల్ నియోజక వర్గం అధ్యక్షుడు గుడాల శేఖర్ గుప్తకు శాలువాతో సత్కరించి […]
ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లలో మాలలకు అన్యాయం
377 Viewsప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లలో మాలలకు అన్యాయం మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి సిద్దిపేట జిల్లా గజ్వేల్, నవంబర్ 16 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేసిన తర్వాత జరిగిన అన్యాయం మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి మాట్లాడుతూ ఆరు నెలలుగా అన్ని నోటిఫికేషన్లో సొంత కులం మాలలకు జరుగుతున్న అన్యాయం పై నోరు విప్పని, మాలల తరఫున ప్రతినిధులు: స్పీకర్, డిప్యూటీ సీఎం,మంత్రి, ఇద్దరు ఎంపీలు, 9మంది […]
యువత క్రీడల్లో రాణించి జాతీయ స్థాయి వరకు వెళ్లి సత్త చాటాలి
20 Viewsయువత క్రీడల్లో రాణించి జాతీయ స్థాయి వరకు వెళ్లి సత్త చాటాలి- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి. మంచిర్యాల జిల్లా. బీజేపీ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ గర్మిళ్ళ జోనల్ అధ్యక్షులు అమీరిశెట్టి రాజ్ కుమార్ తండ్రి స్మారకార్థం మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గత 7 రోజులగా నిర్వహిస్తున్న అమీరిశెట్టి భూమయ్య ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర […]










