27 Viewsవిధుల్లో మానవత్వం… ప్రమాద స్థలంలో మానవీయ స్పందన…ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రాణరక్షణలో ముందుండి ప్రమాద బాధిత మహిళను ఆసుపత్రికి చేర్చిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. రామగుండం పోలీస్ కమిషనరేట్. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్, గోదావరిఖని మున్సిపల్ టీ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మోటార్సైకిల్పై ప్రయాణిస్తున్న దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన సమయంలో అక్కడే ఉన్న రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ బి. రాజేశ్వరరావు వెంటనే స్పందించి గాయపడిన వారిని స్థానిక […]
పాములపర్తి విద్యానగర్ కాలనీ పదోవ వార్డులో శ్రమదాన కార్యక్రమం
116 Viewsపాములపర్తి విద్యానగర్ కాలనీ పదోవ వార్డులో శ్రమదాన కార్యక్రమం సిద్దిపేట జిల్లా, మర్కుక్, డిసెంబర్ 28, (తెలుగు న్యూస్ 24/7) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో 10వ వార్డు లో శ్రమదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ భవాని, బాలకిషన్ వచ్చారు ఈ సందర్భంగా బాలకిషన్, మాట్లాడుతూ ప్రతి ఆదివారం స్వచ్ఛ పాములపర్తి గ్రామ పరిసరాలు పరిశుభ్రత కార్యక్రమం చేసుకోవడం,చాలా మంచిది, యువత ముందుకు రావడం వల్లే […]
స్కానింగ్ సంబంధిత పూర్తి వివరాలు నిర్ణీత నమూనాలో తప్పనిసరిగా నమోదు చేయాలి
30 Viewsస్కానింగ్ సంబంధిత పూర్తి వివరాలు నిర్ణీత నమూనాలో తప్పనిసరిగా నమోదు చేయాలి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. అనిత మంచిర్యాల జిల్లా, డిసెంబర్ 27, 2025: జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలలో సాంకేతిక వైద్య నిపుణులు, సిబ్బంది, స్కానింగ్ చేసిన వివరాలను నిర్ణీత నమూనాలో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా అడ్వైజరీ కమిటీ చైర్ పర్సన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. అనిత అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా […]
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జర్నలిస్టుల నిరసన
31 Viewsమంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జర్నలిస్టుల నిరసన. జీవో నెంబర్ 252 ను రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు జర్నలిస్ట్ సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు. మంచిర్యాల జిల్లా. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన జర్నలిస్టుల అక్రిడేషన్ జీవో నెంబర్ 252ను వ్యతిరేకిస్తూ శనివారం జర్నలిస్టులందరూ మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. తర్వాత జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ జీవో నెంబర్ 252 వల్ల చాలామంది […]
42%తోనే జెడ్పిటిసి ఎన్నికలకు వెళ్లాలి
30 Views42%తోనే జెడ్పిటిసి ఎన్నికలకు వెళ్లాలి వల్లెపు నర్సింలు డిమాండ్ సిద్దిపేట్ జిల్లా,గజ్వేల్, డిసెంబర్ 26, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేటజిల్లా గజ్వేల్ మండలం బీసీ అధ్యక్షులు వల్లపు నర్సింలు,మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు రాష్ట్రంలో జరుగుతున్న జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని తెలంగాణ బీసీ సంఘాలు తెలిపారు గ్రామపంచాయతీ ఎన్నికలకు ముగిశాక ప్రస్తుతం ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికలకు […]
ఎర్రజెండా వైపే ప్రజల చూపు
19 Viewsఎర్రజెండా వైపే ప్రజల చూపు సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి సిపిఎం లో పలువురు చేరిక సిద్దిపేట జిల్లా చేర్యాల, డిసెంబర్ 26, తెలుగు న్యూస్ 24/7 చేర్యాల సమస్యల పరిష్కారం కోసం పోరాడే ఎర్ర జెండా వైపే ప్రజలు ఉంటారని సిపిఎం, సిద్ధిపేట జిల్లా కార్యదర్శి అముదాల మల్లారెడ్డి అన్నారు.చేర్యాల మండలం గుర్జకుంట గ్రామానికి చెందిన నంగి మైసయ్య తో పాటు పలువురు సిపిఎం పార్టీ లో చేరగా కి సిపిఎం జిల్లా […]
ఘనంగా సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
28 Viewsఘనంగా సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు త్యాగాల చరిత్ర, పోరాటాల చరిత్ర ఎర్రజెండాది మంద పవన్,సీపీఐ జిల్లా కార్యదర్శి,సిద్దిపేట సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 26, తెలుగు న్యూస్ 24/7 పేదప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేసింది కమ్యూనిస్టు లేనని పోరాటాల,త్యాగాల చరిత్ర సీపీఐ పార్టీది అని,అనేక ఉద్యమాల స్ఫూర్తితో సీపీఐ పార్టీ గా ప్రశ్నిస్తూనే ఉంటామని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు. శుక్రవారం రోజున భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)101వ ఆవిర్భావ […]
మందమర్రి లో సీసీ రోడ్డు అభివృద్ధి పనులు ప్రారంభం
5 Viewsమందమర్రి లో సీసీ రోడ్డు అభివృద్ధి పనులు ప్రారంభం. మంచిర్యాల జిల్లా మందమర్రి, డిసెంబర్ : కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి గురువారం మందమర్రి పట్టణంలో సీసీ రోడ్డు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మరియు ఇతర అధికారులతో పాటు రోడ్డు పనులకు భూమి పూజలో పాల్గొన్నారు మంత్రి వర్యులు. ఈ ప్రాజెక్టులో భాగంగా భగత్ సింగ్ నగర్ నుంచి శ్రీపతినగర్ […]
డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడితే.. ఇక జైలే,.. పోలీస్ కమీషనర్
5 Viewsడ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడితే….ఇక జైలే. పోలీస్ కమీషనర్ తెలంగాణ : క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. డ్రంకెన్ డ్రైవ్పై ఎలాంటి ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు. అలా పట్టుబడిన వారి వాహనాన్ని సీజీ చేసి, రూ. 10 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అంతేకాదు 6 నెలల జైలు శిక్ష కూడా తప్పదని వార్నింగ్ ఇచ్చారు. పబ్లు, పార్టీలకు వెళ్లే వారు తప్పనిసరిగా […]
అటల్ బిహారీ వాజపేయి జీవితాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి- బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్
7 Viewsఅటల్ బిహారీ వాజపేయి జీవితాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి- బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్. మంచిర్యాల జిల్లా అటల్ బిహారీ వాజపేయి జయంతి (101 వ జయంతి) సందర్భంగా ఈరోజు మంచిర్యాల పట్టణం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 8 వ అటల్ బిహారీ వాజపేయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రాంగణంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ గారు బీజేపీ నాయకులు […]










