4 Viewsడ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడితే….ఇక జైలే. పోలీస్ కమీషనర్ తెలంగాణ : క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. డ్రంకెన్ డ్రైవ్పై ఎలాంటి ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు. అలా పట్టుబడిన వారి వాహనాన్ని సీజీ చేసి, రూ. 10 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అంతేకాదు 6 నెలల జైలు శిక్ష కూడా తప్పదని వార్నింగ్ ఇచ్చారు. పబ్లు, పార్టీలకు వెళ్లే వారు తప్పనిసరిగా […]
అటల్ బిహారీ వాజపేయి జీవితాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి- బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్
4 Viewsఅటల్ బిహారీ వాజపేయి జీవితాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి- బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్. మంచిర్యాల జిల్లా అటల్ బిహారీ వాజపేయి జయంతి (101 వ జయంతి) సందర్భంగా ఈరోజు మంచిర్యాల పట్టణం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 8 వ అటల్ బిహారీ వాజపేయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రాంగణంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ గారు బీజేపీ నాయకులు […]
బిజెపి జిల్లా కార్యాలయంలో వీర్ బాల్ దాస్ దివాస్ కార్యక్రమం
39 Viewsబిజెపి జిల్లా కార్యాలయంలో వీర్ బాల్ దాస్ దివాస్ కార్యక్రమం. మంచిర్యాల జిల్లా. ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో వీర్ బాల్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. గురు నానక్ పుత్రులైన జురావర్ సింగ్ ఫతేసింగ్ బాలల ధైర్యసాహసాలను గుర్తు చేసుకుంటూ వారి యొక్క దేశభక్తి ధర్మానిష్ట ధైర్యసాహసాలను బాల దివస్ మంచిర్యాల జిల్లా కన్వీనర్,జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ కొనియాడుతూ 7 మరియు 9 సంవత్సరాలు చిన్న వయసులోనే […]
హాస్టల్ లో నీటి సౌకర్యం బాత్రూమ్ లు లెక విద్యార్థులు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి కాల కృత్యాలు తీర్చుకుంటున్నారు
299 Views హాస్టల్ లో నీటి సౌకర్యం బాత్రూమ్ లు లెక విద్యార్థులు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి అరుబయటికి స్నానాలు చేసుకుని హాస్టలకు వెళ్తున్నారు జిల్లెల్లగడ్డ లో ఉన్నటువంటి ట్రైబల్ వెల్పేర్ హాస్టల్ గురుకుల బాలుర వసతి గృహం జాతరను తలపిస్తున్న దృశ్యం పొన్నబోయిన శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్, (తెలుగు న్యూస్ 24/7) హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డ లో ఉన్నటువంటి ట్రైబల్ వెల్పేర్ హాస్టల్ గురుకుల బాలుర వసతి గృహం జాతరను తలపిస్తున్న దృశ్యం […]
కాకతీయ కానువలకు గ్రహణం పట్టినట్లేనా…
35 Viewsముస్తాబాద్, డిసెంబర్ 25 (24/7న్యూస్ ప్రతినిధి) తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన మిషన్ కాకతీయ కాలువలకు గ్రహణం వీడేనా. శిథిలావస్థకు చేరుతున్న కారువలు.. అధికార యంత్రాంగం నిరాసక్తంగా వ్యవహరించడం కూడా బాగమేనా.. ఈ పథకం అమలులో వెనుకబాటు తనం కొనసాగుతున్నదా. చెరువులు, కుంటలు కాలువల మరమ్మతుకు చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ పనుల్లో జాప్యం జరుగుతున్నదని మండలంలో ప్రజల్లో ఆరోపణలు తలెత్తాయి. ప్రభుత్వ నిర్దేశిత గడువులోగా లక్ష్యం సాధించడం గగనంగానే కనిపిస్తోందా.. ప్రజల డబ్బుతో ప్రభుత్వం చెలగాటం […]
బసానుకుంట చెరువులో పడి మహిళ మృతి
247 Viewsబసానుకుంట చెరువులో పడి మహిళ మృతి సిద్దిపేట జిల్లా,మర్కుక్,( తెలుగు న్యూస్ 24/7) సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మండల పరిధిలోని పాములపర్తి గ్రామానికి చెందిన బెల్దే పద్మ (55), భర్త నాగరాజు, గురువారం ఉదయం గ్రామ శివారులో ఉన్న బసానుకుంట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.ఉదయం 8 గంటల ప్రాంతంలో చెరువు వద్దుగా వెళ్తున్న స్థానికులు నీటిలో మృతదేహాన్ని గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కుటుంబ […]
మంచిర్యాలలో సి.ఎస్.ఐ చర్చ్ లో ఘనంగా క్రిస్మస్ పండగ వేడుకలు
16 Viewsమంచిర్యాలలో సి.ఎస్.ఐ చర్చ్ లో ఘనంగా క్రిస్మస్ పండగ వేడుకలు మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని హమాలివాడ, ఎంసీసీ సి ఎస్ ఐ చర్చిల్లో మరియు లక్షెట్టీపేట్ మున్సిపాలిటీ పరిధిలోని మీషన్ కాంపౌండ్ మరియు ఉత్కూర్ చౌరస్తా సి.ఎస్.ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని చిన్నారులతో కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల ఎమ్మెల్యే సతీమణి జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు.అనంతరం చర్చి […]
కాంగ్రెస్ పార్టీలోకి కోనాపూర్ ఉప సర్పంచ్ పంచమి రాజు.
10 Viewsకోనాపూర్ గ్రామ ఉప సర్పంచ్గా ఎన్నికైన పంచమి రాజు బీజేపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, గ్రామాల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తూ గ్రామాల్లో […]
క్రిస్మస్ పండుగ వైభవం..
11 Viewsలోక రక్షకుడు యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా దౌల్తాబాద్ మండల వ్యాప్తంగా ఉన్న చర్చిలను రంగురంగుల వెలుగులతో అందంగా అలంకరించారు. బుధవారం రాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించి, అర్థరాత్రి బాలయేసు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు కొనసాగుతాయి. పేరుగాంచిన శౌరీపూర్ చర్చిని ప్రత్యేకంగా అలంకరించారు. గురువారం క్రిస్మస్ సందర్భంగా ఫాదర్ల చేత ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు గ్రామస్తులు ప్రకటించారు .
మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
10 Viewsమత్స్యశాఖ సహకార సంఘాలకు అన్ని విధాలుగా చేయూత నిర్వహిస్తున్నట్లు రాయపోల్ ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధిని లక్ష్యంగా పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నది ప్రభుత్వం అని మత్స్యశాఖ ఫీల్డ్ ఆఫీసర్ గౌతమి పేర్కొన్నారు. బుధవారం రాయపోల్ మండలం అనాజీపూర్ గ్రామంలో చేపపిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనాజీపూర్ సర్పంచ్ సోమని నిర్మల ఇస్తారి, మత్స్యశాఖ సహకార సంఘం అధ్యక్షుడు నీల స్వామి, ఉపసర్పంచ్ వేణు, సంఘ ప్రతినిధులు జోడు […]










