Breaking News

బీసీ బందుకు మద్దతు తెలిపిన ఎమ్మార్పీఎస్

24 Viewsబీసీ బందుకు మద్దతు తెలిపిన ఎమ్మార్పీఎస్ మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ  పిలుపుమేరకు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర బంద్ లో భాగంగా మంచిర్యాల పట్టణ కేంద్రంలోని వ్యాపారస్తులను దుకాణాలను మూసి వేయించడం జరిగింది.      ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు స్థానిక ఎలక్షన్లో 42 శాతం రిజర్వేషన్ ఇస్తానని ఇప్పటివరకు ఇవ్వకపోవడం దారుణమని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ […]

Breaking News

బీసీ బంద్ కు మద్దతుగా బైక్ ర్యాలీ

22 Viewsబీసీ బంద్ కు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించిన మంచిర్యాల పట్టణ నాయకులు మంచిర్యాల జిల్లా. మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు  మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్  ఆదేశాల మేరకు, మంచిర్యాల పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గాదె సత్యం  ఆధ్వర్యంలో బీసీ సంఘాల బంద్ కు మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు అంకం నరేష్,పల్లె భూమేష్,అత్తి […]

Breaking News

ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు

22 Viewsచెన్నూర్ నియోజకవర్గం జైపూర్ మండలం లో ఘనంగా బాల్క సుమను పుట్టినరోజు వేడుకలు. చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే & ప్రభుత్వవిప్ మరియు మంచిర్యాల జిల్లా బి ఆర్ఎస్ అధ్యక్షులు, బాల్క సుమన్ పుట్టినరోజు సందర్బంగా కేకు, కట్ చేసి ఘనంగా పుట్టినరోజు సంబరాలు పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న వారు బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ప్రతినిధులు,కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్. వేడుకలు నిర్వహించడం జరిగింది.

Breaking News

మంచిర్యాలలో సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమం

22 Viewsసంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమం మంచిర్యాల జిల్లా. ఈరోజు మంచిర్యాల కేంద్రంలోని నార్తిన్ హోటల్ లో పాత్రికేయుల సమావేశం నిర్వహించిన ఏఐసీసీ అబ్జర్వర్ డాక్టర్ నరేష్ కుమార్ . ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా డీసీసీ పదవి కొరకు మంచిర్యాల జిల్లా నుండి 28 మంది అప్లికేషన్స్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ అప్లికేషన్స్ ఇచ్చిన వారితో నేను ముఖాముఖి మాట్లాడడం జరిగిందని చెప్పారు. అనంతరం ఈ అప్లికేషనులను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు […]

Breaking News

42 శాతం రిజర్వేషన్ లు ఇచ్చే వరకు పోరాటం ఆగదు

21 Viewsకేంద్ర ప్రభుత్వం బీసీ లకు 42శాతం రిజర్వేషన్ లు ఇచ్చే వరకు పోరాటం ఆగదు వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుర్నూలే నారాయణ. ఆసిఫాబాద్ జిల్లా. ఈ రోజు వాంకిడి మండల కేంద్రం లోని జాతీయ రహదారి పై మండల కాంగ్రెస్ నాయకులు బీసీ బందుకు మద్దతూ తెలపడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కమిటీ అధ్యక్షులు  మహేష్ కుమార్ గౌడ్ మరియూ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు […]

Breaking News

బీసీ ప్రజల ఆకాంక్షలను చాటి చెప్పిన బిసి బంద్

21 Viewsబీసీ ప్రజల ఆకాంక్షలను చాటి చెప్పిన బిసి బంద్ బీసీ లో పాల్గొన్న ప్రజలకు , బీసీ జేఏసీ బీసీ జేజేలు. మంచిర్యాల జిల్లా. ఈరోజు బీసీ ప్రజల దశాబ్దాల పోరాట ఫలితంగా స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్లను అడ్డుకుంటున్న అగ్రవర్ణ ఆధిపత్యాలను వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బంధు సంపూర్ణంగా విజయవంతమైంది అందులో భాగంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలందరూ, వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు , ముఖ్యంగా […]

Breaking News

మద్యం టెండర్లకు భారీగా తగ్గిన డిమాండ్

27 Viewsమద్యం టెండర్లకు భారీగా తగ్గిన డిమాండ్. మంచిర్యాల జిల్లా. రేపటితో (అక్టోబర్ 18) మద్యం టెండర్లుకు గడువు ముగియనుంది. అయితే గతేడాది 1.31 లక్షల దరఖాస్తులు రాగా, ఈసారి డిమాండ్‌ తగ్గింది. ఈసారి లక్షలోపే దరఖాస్తులు ఉండొచ్చని అంచనా, బుధవారం వరకూ 9,600 దరఖాస్తులు మాత్రమే రావగా, గురువారం ఒక్కరోజే 10 వేల దరఖాస్తులు వచ్చాయి. శనివారంతో గడువు ముగియనుండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్‌ మందగమనమే కారణమని చెబుతుండగా, సిండికేట్‌ లాగా […]

Breaking News

జిల్లా అధ్యక్ష పదవి(DCC) కోసం దరఖాస్తుల స్వీకరణ

30 Viewsమంచిర్యాల జిల్లా: జైపూర్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో జిల్లా అధ్యక్ష పదవి(DCC) కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన కార్మిక , మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి,ఎఐసిసి అబ్జర్వర్ నరేష్ కుమార్,పీసీసీ ఆర్గనైజర్స్ పులి అనిల్ కుమార్, బత్తిని శ్రీనివాస్ గౌడ్,అడవుల జ్యోతి.పెద్ద ఎత్తున తరలివచ్చిన చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు.బడుగు బలహీన వర్గాలను పరిశీల నలోకి తీసుకొని డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఉంటుందని పేర్కొన్న […]

Breaking News

సింగరేణి కార్మికులకు 1లక్ష 3వేల దీపావళి బోనస్

24 Viewsమంచిర్యాల జిల్లా. సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ఒక్కొక్కరికి 1 లక్ష 3 వేల రూపాయలు ప్రకటించిన సింగరేణి  సంస్థ.