202 Viewsములుగు సెప్టెంబర్ 16:ప్రభుత్వ జూనియర్ కళాశాల ములుగు లో స్వాగతోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ బుచ్చిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. ఈసందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. Poll not found Telugu News 24/7 Telugu News 24/7
31 Viewsమంచిర్యాల జిల్లా పదాధికారులను నియమించడం జరిగింది. మంచిర్యాల జిల్లా. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా పదాధికారులను నియమించడం జరిగింది. ఈ జిల్లా కమిటీలో 6 గురు ఉపాధ్యక్షులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, ఆరుగురు కార్యదర్శులు, జిల్లా కోశాధికారి, జిల్లా కార్యాలయ కార్యదర్శి, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్, జిల్లా మీడియా కన్వీనర్ మరియు జిల్లా ఐటీ కన్వీనర్ లను నియమించడం జరిగింది. ఈ నియామకం తక్షణం […]
106 Viewsఏప్రిల్ 8, 24/7 తెలుగు న్యూస్ :ఏప్రిల్ 13 2024 నుండి కేసీఆర్ బస్సు యాత్ర. ప్రతి పార్లమెంట్ పరిధిలోని ప్రతి నియోజకవర్గానికి బస్సు యాత్ర చేస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే యోచనలో కేసీఆర్. చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుండి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టాలని యోచనలో గులాబీ బాస్ కేసీఆర్. Poll not found Telugu News 24/7 Telugu News 24/7