Breaking News

నేడు మంచిర్యాలలో పవర్ కట్

7 Viewsమంచిర్యాల జిల్లా. నేడు మంచిర్యాలలో పవర్ కట్. విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు టౌన్ 3 ఏఈ శ్రీనివాస్ తెలిపారు. నేడు మంచిర్యాలలోని రాజీవ్ నగర్ సబ్ స్టేషన్ పరిధిలో 11 కేవీ మరమ్మత్తుల కారణంగా విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ సరఫరా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పవర్ కట్ ఉంటుందని టౌన్ 3 ఏఈ శ్రీనివాస్ తెలియజేశారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయే ప్రాంతాలు రాజీవ్ నగర్, హమాలివాడ, సూర్య నగర్, […]

Breaking News

మంచిర్యాల ను అభివృద్ధి చేయడమే ప్రేమ్ సాగర్ రావు లక్ష్యం

5 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల అభివృద్ధి చేయడమే ప్రేమ సాగర రావు లక్ష్యం. చేపట్టిన  పనులు త్వరిత గతిన పూర్తి చేస్తాను. మంచిర్యాల పట్టణ నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టిన పనుల నిర్మాణాలు సాధ్యమైనంతగా త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు పట్టణ ప్రజల సహకారంతో కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. శుక్రవారం విశ్వనాథ ఆలయ ప్రాంగణంలో షాపింగ్ కాంప్లెక్స్ లను కూల్చివేసే కార్యక్రమాలను పరిశీలించి ఎమ్మెల్యే మాట్లాడారు. గురువారం ప్రారంభించిన ఆలయ ప్రాంగణంలోని […]

Breaking News

కంపెనీ సెక్రటరీ ఎడ్యుకేషన్ జిఎం శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిసినటువంటి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్

13 Viewsమంచిర్యాల జిల్లా. కంపెనీ సెక్రటరీ ఎడ్యుకేషన్ జిఎం శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిసినటువంటి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ 1630/1982ఆధ్వర్యంలో సింగరేణిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న సిబిఎస్ స్కూల్ పనుల పరిశీలన కోసం విచ్చేసినటువంటి కంపెనీ సెక్రటరీ ఎడ్యుకేషన్ శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిసినటువంటి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ 1630/1982ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. RG 2లొ సింగరేణి ఏరియాలో మొట్టమొదటిసారిగా ఎన్నుకోవడం ద్వారా సి అండ్ ఎండి బలరాం నాయక్ కి మరియు […]

Breaking News

సీఎం ను మర్యాదపూర్వకంగా కలిసన  మంత్రివర్యులు

14 Viewsమంచిర్యాల జిల్లా. సీఎం ను మర్యాదపూర్వకంగా కలిసన  మంత్రివర్యులు. ఈ రోజు ఢిల్లీలో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసన  మంత్రివర్యులు డా. జి వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ.

Breaking News

అర్హులైన వారికి మాత్రమే రాజీవ్ యువ వికాసం మరియు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి

14 Viewsమంచిర్యాల జిల్లా. అర్హులైన వారికి మాత్రమే రాజీవ్ యువ వికాసం మరియు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి. రాజీవ్ యువ వికాసం అర్హులైన యువతకు మరియు ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన పేదలకు మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ… బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్లు గౌడ్  ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతి పత్రం అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ అర్హులైన పేదలకు రాజీవ్ వికాసం ఇవ్వాలని సిబిల్ స్కోర్ తో సంబంధం […]

Breaking News

మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ గ్రామం నందు మొక్కలు నాటే కార్యక్రమం

14 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ గ్రామం నందు మొక్కలు నాటే కార్యక్రమం. అంతర్జాతీయ యోగా దశబ్ధి ఉత్సవ సందర్భంగా ఈరోజు మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ గ్రామం నందు మొక్కలు నాటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది యోగాలో భాగంగా ప్రకృతి పర్యావరణ పరిరక్షణ రక్షించుకోవడం కోసం యోగా అనేది ప్రకృతిలో ఒక భాగంగా భావిస్తూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిద్వారా మానవ జీవనశైలికి కూడా ప్రకృతి చెట్లు అనేటివి మనకు […]

ప్రాంతీయం

ప్రమాదంలో గాయపడిన హోంగార్డ్ కుమారునికి పోలీస్ అధికారులు, సిబ్బంది ఆర్థిక సహాయం

13 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ ప్రమాదంలో గాయపడిన హోంగార్డ్ కుమారునికి పోలీస్ అధికారులు, సిబ్బంది ఆర్థిక సహాయం ఇటీవలే రోడ్డు ప్రమాదం లో గాయపడి కోలుకుంటున్న దుర్గ్యాల తిరుపతి హోంగార్డ్ గారి పెద్ద కుమారుడు అయిన దుర్గ్యాల అరుణ్ నీ కరీంనగర్ సన్ రైస్ హాస్పిటల్ కి వెళ్ళి రామగుండం కమీషనరేట్ MTO ఆర్ యి మల్లేశం పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు పోలీస్ డిపార్ట్మెంట్ తరుపున అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చి వారిలో మనోధైర్యం […]

ప్రాంతీయం

కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా మా బాస్ సీఎం

10 Viewsమంచిర్యాల జిల్లా. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా మా బాస్ సీఎం అంటున్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగిందని చాలాసార్లు కాంగ్రెస్ వేదికపై నుండి చెప్పానని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు. పదవుల కోసం కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలాంటి వ్యతిరేక కార్యకలాపాలు చేయబోమని స్పష్టం చేశారు. […]

ప్రాంతీయం

ఏళ్లరామ్ రెడ్డికి శాల్వాతో ఘనంగా సన్మానం…

185 Viewsముస్తాబాద్, జూన్ 9 ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ హోసూర్ తమిళనాడు వారు సామాజిక సేవలను గుర్తించి ఎన్నారై ఏళ్ల రాంరెడ్డికి తమిళనాడులో గౌరవ డాక్టరేట్ అవార్డును ప్రధానంచేసి ప్రశంస పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఏళ్లరామ్ రెడ్డితో నాడు విద్యను అభ్యసించిన బాల్యమిత్రులు తదితర రంగాలలో స్థిరపడిన వారు హర్షంచి ముస్తాబాద్ మండల కేంద్రంలో రామ్ రెడ్డికి స్వీట్లు తినిపించి అనంతరం ఘనంగా శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాటి విద్యార్థులు మాజీ […]

ప్రాంతీయం

ఖర్గే ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రివర్యులు

13 Viewsమంచిర్యాల జిల్లా. ఈ రోజు ఢిల్లీలో ఏఐసీసీ ప్రెసిడెంట్  మల్లికార్జున్ ఖర్గే ని మర్యాదపూర్వకంగా కుటుంబ సమేతంగా కలిసిన మంత్రివర్యులు డా. జి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ.