76 Viewsముస్తాబాద్, డిసెంబర్ 29 (24/7న్యూస్ ప్రతినిధి): గూడూరు గ్రామశాఖ అధ్యక్షులు చాకలి బాబు ఆధ్వర్యంలో బత్తిని శెంకయ్యకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించిన సహాయనిధి 21.వేల రూపాయలగల చెక్కును గూడూరు గ్రామంలో బాధితునికి అందించారు. ఈ కార్యక్రమంలో చాకలి బాలు, కాసులవాద శ్రీను, భూపెల్లి దుర్గయ్య, బత్తిని అనిల్, చెక్కపల్లి నరసయ్య, చెక్కపల్లి బాను, చెక్కపల్లి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
చలో పూణే భీమ్ కోరేగావ్ మహోత్సవాలను విజయవంతం చేయండి
55 Viewsమంచిర్యాల జిల్లా. చలో పూణే భీమ్ కొరేగావ్ మహోత్సవాలను జయప్రదం చేయండి. పిలుపునిచ్చిన ఆర్పిఐ ( ఐ )పార్టీ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ రమేష్ చంద్ర. జనవరి 1 2025 న మహారాష్ట్ర లోని పూనే భీమ్ కోరేగావ్ మహోత్సవాలను జయప్రదం చేయండి అని ఆర్.పి.ఐ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రమేష్ చంద్ర పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నేడు మంచిర్యాలలో జరిగిన ఆర్పిఐ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంటరానితనానికి, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి గెలిచిన […]
4 రోజుల పాటు ఏపీజీవీబీ సేవలు నిలిపివేత
113 Views4 రోజుల పాటు ఏపీజీవీబీ సేవలు నిలిపివేత సిద్దిపేట జిల్లా డిసెంబర్ 28 ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) బ్రాంచీలు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం అవుతున్న క్రమంలో నాలుగు రోజులపాటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయని బ్యాంక్ చైర్మన్ ప్రతాప్రెడ్డి చెప్పారు. ఈ నెల 28 నుంచి 31 వరకు బ్యాంక్ సేవలు నిలిపివేయనున్నట్లు వివరించారు. అత్యవసరాల కోసం ఈ నెల 30, 31 తేదీల్లో రూ.10వేల వరకు విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని […]
ఆర్యవైశ్య మహాసభ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
70 Viewsఆర్యవైశ్య మహాసభ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సిద్దిపేట జిల్లా గజ్వేల్ డిసెంబర్ 28 సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని కిరాణా అసోసియేషన్ కార్యాలయంలో శనివారం ఆర్యవైశ్య మహాసభ సమావేశం గజ్వేల్ మండల ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు జగ్గయ్య శేఖర్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించి, ఆర్యవైశ్య మహాసభ బాధ్యులకు నియామక పత్రాలు అందజేశారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట జిల్లా […]
సిద్దిపేట జిల్లా మిమిక్రీ రమేష్ కు అభినందనలు
143 Views సిద్దిపేట జిల్లా మిమిక్రీ రమేష్ కు అభినందనలు సిద్దిపేట జిల్లా డిసెంబర్ 28 సిద్దిపేట జిల్లా మిమిక్రీ రమేష్ కు అభినందనలు చంద్రముఖి ఆర్ట్స్ క్రియేషన్ ఆధ్వర్యంలో పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ల వేణు మాధవ్ గారి జన్మదిన పురస్కరించుకొని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్ , నందమూరి తారకరామారావు ఆడిటోరియం లో ఆంధ్ర, తెలంగాణ తెలుగు రాష్ట్రాల ప్రాంతాల నుంచి విచ్చేసిన మిమిక్రీ కళాకారులు మిమిక్రీ ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా […]
పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ ఈ వయసు వారికి డేంజర్.. ఇవి వేసుకుంటే గుండెపోటును ఆహ్వానించినట్లే
61 Viewsపారాసిటమాల్ ట్యాబ్లెట్స్ ఈ వయసు వారికి డేంజర్.. ఇవి వేసుకుంటే గుండెపోటును ఆహ్వానించినట్లే! సిద్దిపేట జిల్లా డిసెంబర్ 27 ప్రతి ఇంట్లో పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ తప్పనిసరిగా ఉంటాయి. జలుబు, దగ్గు, తలనొప్పి, జ్వరం.. ఇలా సర్వరోగ నివారిణిగా వీటిని ఎడాపెడా వాడేస్తుంటాం. ఇలా డాక్టర్ల సలహా తీసుకోకుండా పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం ప్రాణాలకు ముప్పు తలపెడుతుందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. తలనొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, ఒంట్లో కాస్త నలతగా ఉన్ని పారాసిటమాల్ మాత్ర వేసుకోవడం […]
చిత్రంతో ఘన నివాళి అర్పించిన రామకోటి రామరాజు
57 Viewsచిత్రంతో ఘన నివాళి అర్పించిన రామకోటి రామరాజు ఒక గొప్ప వ్యక్తిని ఈ దేశం కోల్పోయింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ డిసెంబర్ 27 భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం బాధాకరమణి అయన చిత్రాన్ని అవాలతో అద్భుతంగా చిత్రించి రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాప, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఈ సందర్బంగా […]
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి బాధాకరం -కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పడాల రాములు
170 Viewsమాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి బాధాకరం -కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పడాల రాములు సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ డిసెంబర్ 27 భారతదేశం ఒక గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయిందని దౌల్తాబాద్ మండల్ ,కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పడాల రాములు,మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు బండారు లాలు,ఉపాధ్యక్షులు మద్దెల స్వామి, కాంగ్రెస్ సీనియర్ నేత కరుణాల శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ మల్లేశం, రాజు,మల్లారెడ్డి, సంపత్ రెడ్డి, ఇమ్రాన్, నరసింహులు, రమేష్, శ్రీనివాస్,రామస్వామి, వినోద్, కనకయ్య,తిమ్మకపల్లి […]
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి బాధాకరం — యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజార్
81 Viewsమాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి బాధాకరం — యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజార్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ డిసెంబర్ 27 భారతదేశం ఒక గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయిందని గజ్వేల్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజార్ అన్నారు శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో యూత్ కాంగ్రెస్ గజ్వేల్ నియోజక వర్గం అధ్యక్షుడు అజార్ మాట్లాడుతూ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి బాధాకరం అని భారతదేశ గ్లోబల్ మార్కెట్లో చేర్చడానికి విశేషంగా […]
మన్మోహన్ సింగ్ కి ఘనా నివాళులు అర్పించిన సురేఖ
70 Viewsమన్మోహన్ సింగ్ కి నివాళులు అర్పించిన మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ. మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు. భారతదేశ మాజీ ప్రధాని మంత్రి డా.మన్మోహన్ సింగ్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు… వారి ఆత్మకు శాంతి చేకూరాలని మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద వారి చిత్రం పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు, తెలంగాణ […]










