ప్రాంతీయం

నేడు మంచిర్యాలకు సీఎం రేవంత్ రెడ్డి

143 Viewsమంచిర్యాల జిల్లా. నేడు మంచిర్యాలకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు. నేడు మంచిర్యాల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ పక్కన ఖాళీ స్థలంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కి మద్దతుగా ప్రచారంకి వచ్చి బహిరంగ సభలో మాట్లాడుతారు. సీఎం రేవంత్ రెడ్డి తో పాటు పలువురు మంత్రులు మరియు ముఖ్య నేతలు […]

Breaking News ఆధ్యాత్మికం ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేటలో పోచమ్మ కు చలి బోనాలు…

172 Viewsపోచమ్మ కు చలి బోనాలు…….. చలిబోనం నైవేద్యం, కల్లు సాక సమర్పణ – పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో చల్లగా చూడమ్మా అని మొక్కు ఎల్లారెడ్డి పేట గ్రామంలో, ప్రతి ఏటా గ్రామ దేవత శ్రీ పోచమ్మవారికి సమర్పించే చలి బోనాలు వేడుక ఘనంగా ప్రారంభమైంది. మహిళలు ముందు రోజు తల స్నానం ఆచరించి, బోనం వండి, మరుసటి రోజు ఆ చలిబోనం శ్రీ పోచమ్మవారికి సమర్పించటం ఆనవాయితిగా వస్తుంది. ఈ క్రమంలో, ఆదివారం అధిక సంఖ్యలో […]

ప్రాంతీయం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించండి- రఘునాథ్ వెరబెల్లి

74 Viewsమంచిర్యాల జిల్లా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించండి- రఘునాథ్ వెరబెల్లి . పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జ్ రఘునాథ్ వెరబెల్లి గారు మంచిర్యాల పట్టణం గౌతమి నగర్, రామ్ నగర్ మరియు గర్మిళ్ళ లో పట్టభద్రుల ఓటర్లను కలిసి బీజేపీ అభ్యర్థి శ్రీ అంజి రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ ఈ నెల […]

ప్రాంతీయం

మంచిర్యాల లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

48 Viewsమంచిర్యాల జిల్లా. ఈరోజు మంచిర్యాల జిల్లాలో ఉన్న లైబ్రరీ దగ్గర విద్యార్థినీ విద్యార్థులతోనే కలిసి గ్రంథాలయ సమస్యల పైన మరియు అదిలాబాద్ కరీంనగర్ నిజాంబాద్ మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రసన్న హరికృష్ణ మొదటి ప్రాధాన్య ఓటు వేసి  గెలిపించాల్సిందిగా అశోక అకాడమిక్ చైర్మన్, నిరుద్యోగ హక్కుల రాష్ట్ర చైర్మన్అయినా అశోక్  గ్రాడియేషన్ పూర్తి చేసిన విద్యార్థులను కోరడం జరిగింది. ఈ సమావేశంలో బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వడ్డేపల్లి మనోహర్, బీసీ JAC నాయకుడు […]

Breaking News ప్రకటనలు విద్య

విద్యార్థులకు నైతిక విలువలను నేర్పేది కుటుంబ సభ్యులు

333 Viewsవిద్యార్థులకు నైతిక విలువలను నేర్పేది కుటుంబ సభ్యులు

ప్రాంతీయం

సిబ్బంది సమస్యల పరిష్కారంకే “పోలీస్ దర్బార్”

65 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్. సిబ్బంది సమస్యల పరిష్కారంకే “పోలీస్ దర్బార్” ఈ రొజు రామగుండం కమిషనరేట్ స్పెషల్ పార్టీ, QRT సిబ్బంది, అధికారులకు రామగుండం కమిషనర్ ఆఫ్ పోలిస్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,  ఆదేశాల మేరకు కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో “దర్బార్” కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమం కు సీపీ హాజరై స్పెషల్ పార్టీ, QRT సిబ్బంది తో మాట్లాడి సమస్యలను, వినతిలను ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది అడిగిన వినతిలను, సమస్యలను […]

ప్రాంతీయం

మంచిర్యాలలో ఆకట్టుకుంటున్న శివుని విగ్రహం

57 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాలలో మహాప్రస్థానంలో ఆకట్టుకుంటున్న శివుని విగ్రహం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి నది తీరంలో మహా ప్రస్థానం పనులు చివరి దశకు చేరుకున్నాయి. స్థానిక మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కృషితో సుమారు 11 కోట్ల రూపాయల వ్యాయంతో మహాప్రస్థానం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మహా ప్రస్థానంలో శివుడి విగ్రహం ప్రజలను ఆకట్టుకుంటుంది, మహాశివరాత్రి పర్వదినం మహాప్రస్థానం ప్రారంభించడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు సిద్ధం చేశారు.

ఆధ్యాత్మికం ప్రాంతీయం

మారు పూజలందుకుంటున్న మడలేశ్వర స్వామి…

65 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 21 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలో రజకుల కులదైవమైన మడేలేశ్వరస్వామి ఆలయంలో ఆస్వామి వారికి కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా ఏర్పాట్లు చేసి సన్నాయి వాయిద్యాలతో నూతన వస్త్రాలు గ్రామంలో ఊరేగింపులో భాగంగా అంగరంగ వైభవపేతంగా నిర్వహించారు. రజకులు కుటుంబ సమేతంగా మహిళలు ఒకే రకమైన వస్త్రాలు ధరించారు. ఈ సందర్భంగా రజకులు మాట్లాడుతూ మాకుల దైవమైన స్వామిని ఆరాధిస్తే మా కుటుంబాలు బాగుండి పట్టిందల్లా బంగారం అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని మా […]

ప్రాంతీయం

గజ్వేల్ కు చేరుకున్న భద్రాచల గోటి తలంబ్రాలు (వడ్లు)

61 Viewsగజ్వేల్ కు చేరుకున్న భద్రాచల గోటి తలంబ్రాలు (వడ్లు) రామకోటి రామరాజు కృషి, పట్టుదల అభినందనీయం – మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి తలంబ్రాల దీక్షకు స్వీకారం సిద్దిపేట జిల్లా గజ్వేల్, ఫిబ్రవరి 22 భద్రాచల సీతారాముల వారి కళ్యానానికి గోటితో ఓలిచిన తలంబ్రాలు వాడుతారు. వీటికి సంబందించిన వడ్లు  భద్రాచలం నుండి 250కిలోల వడ్లు గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థకు అందాయి. రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు […]

ప్రాంతీయం

గ్రూపు-2 మెయిన్స్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

49 Viewsగ్రూపు-2 మెయిన్స్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు హైదరాబాద్, ఫిబ్రవరి 22 175 కేంద్రాల్లో 92,250 మంది అభ్యర్థులు. 23న ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్ – 1. మధ్యాహ్నం 3 నుంచి 5.30 వరకు పేపర్-2 100 మీటర్ల పరిధిలో 144 నిషేధాజ్ఞలు. వదంతులు వ్యాపింపజేస్తే కఠిన చర్యలు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్. ఈనెల 23వ తేదీన నిర్వహించనున్న ఎపిపిఎస్సి గ్రూపు-2 మెయిన్ వ్రాత పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ […]